Home / Tag Archives: andhrapradesh (page 102)

Tag Archives: andhrapradesh

దేవినేని అబద్ధపు ప్రచారాలపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే..!

 2019 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది..కేవలం రెండంటే రెండే సీట్లను గెల్చుకుంది..అయితే అన్ని నియోజకవర్గాల కంటే..అందరిని తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియోజకవర్గం..మైలవరం. ఇక్కడ మంత్రిగా అధికారం చెలాయించిన దేవినేని ఉమపై వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సంచలన విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు నాడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఆదేశాల మేరకు పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ కృష్ణప్రసాద్‌పై …

Read More »

చంద్రబాబు ఇసుక దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు..కారణం ఇదే..!

ఏపీలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ..ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో నాలుగు గంటల నిరాహారదీక్ష చేయగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్‌‌లో రెండున్నర కి.మీ. ల లాంగ్ మార్చ్ నిర్వహించాడు. అయితే లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్‌పై నిలబడి చేసిన రెండున్నర కి.మీ.ల లాంగ్ మార్చ్ హాస్యాస్పదంగా మారాయి.దీంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నాడు. నేను …

Read More »

మీ మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తావా నారా తాత..!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో …

Read More »

చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన టీడీపీ మాజీ మంత్రి..!

టీడీపీ సీనియర్ నేత, అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చెలాయించాడు. అధికారంలో ఉన్నామనే ధీమాతో, తమను ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో అయ్యనపాత్రుడు, ఆయన తనయుడు స్వయంగా డ్రగ్స్, గంజాయి మాఫియాలను ప్రోత్సహించారని వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా అయ్యన్నపాత్రుడు ప్రస్తుత రాజకీయాలపై స్పందించాడు. రాజకీయాలు చాలా కాస్ట్‌లీగా మారిపోయాయి. ఇప్పుడు …

Read More »

టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ …

Read More »

రాంగోపాల్‌ వర్మ సెన్సేషన్..రేపు మరో సాంగ్ రిలీజ్..!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాలో చంద్రబాబు, సీఎం జగన్, పవన్ కల్యాణ్‌తో సహా ఎవరిని వదలని వర్మ..ఈసారి లోకేష్‌ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాడు. రేపు ఉదయం 9.36 నిమిషాలకు పప్పులాంటి అబ్బాయి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో చంద్రబాబు పాత్రధారికి గొడుగుపడుతూ..చెమటలు తుడుస్తున్న లోకేష్‌ పాత్రధారి పిక్‌ను వర్మ షేర్ చేశాడు. …

Read More »

కళ్లజోడుతో అదరగొడుతున్న సీఎం జగన్..వైరల్ అవుతున్న ఫోటో…!

ఏపీలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వైయస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద తొలి విడతలో.. సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాలు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయనుంది. ఈ మేరకు నవంబర్ 8న గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఉచిత కళ్లజోళ్ల పంపిణీ …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్…!

ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో చనిపోతున్నారంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాడేపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసే నాగరాజు అనే వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకుంటే..డబ్బులిస్తాం..శవాన్నివ్వండి..ఇసుక కొరత వల్ల చనిపోయాడంటూ..రోడ్డుపై ధర్నా చేస్తామని టీడీపీ నేతలు మృతుడి కుటుంబసభ్యులపై వత్తిడి చేశారు.అలాగే..బాపట్లలో నలుకుర్తి రమేశ్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. 5 లక్షలు వస్తాయి..ఇసుక కొరత వల్ల …

Read More »

చంద్రబాబుకు షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి…ముహూర్తం ఖరారు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో పదిరోజుల్లో గట్టి షాక్ తగలనుంది. విశాఖ జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..మరో పది రోజుల్లో బీజేపీలో చేరడం ఖాయం అని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో గంటా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే గంటా పార్టీ మారుతాడంటూ వార్తలు వచ్చాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ముందే గుర్తించి..ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి …

Read More »

ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్‌‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్‌రాజు, బోనీకపూర్‌లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్‌ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat