నవంబర్ 2 నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సిడ్నీలో పర్యటించిన వైవి సుబ్బారెడ్డి భారత డిప్యూటీ హై కమిషనర్ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు …
Read More »ప్రతిభా పురస్కారాల పేరు మార్పు జీవోను రద్దు చేసిన ఏపీ ముఖ్యమంత్రి..!
ఏపీలో విద్యాశాఖ అధికారులు చేసిన అత్యుత్సాహం సీఎం జగన్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే ఏపీ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో విద్యాపురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహంతో కలాం విద్యాపురస్కారాలను …
Read More »లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్ మార్చ్ అయిపోయింది..ఇక బాబోరి దీక్ష డ్రామా స్టార్ట్.. ఎన్ని గంటలో తెలుసా..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇసుక కొరతపై నారావారి పుత్రరత్నం లోకేష్ ఇటీవల మందలగిరిలో ఓ ఓ నాలుగు గంటల పాటు దీక్ష డ్రామా ఆడాడు. ఇంటిదగ్గర శుభ్రంగా కడుపు నిండా తినేసి వచ్చేసిన చినబాబుకు జగన్ సర్కార్ను నాలుగు తిట్లు తిట్టేసరికి ..ఆయాసం వచ్చిందో…లేకుంటే మళ్లీ ఆకలైందో….వెంటనే నిమ్మరసం తాగి అక్కడ నుంచి …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ …
Read More »సిడ్నీలో టీటీడీ ఛైర్మన్కు ఘనస్వాగతం..!
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి సతీసమేతంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు సిడ్నీ నగరానికి విచ్చేసిన వైవి సుబ్బారెడ్డికి ప్రవాసాంధ్రులు, వైసీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. సిడ్నీ వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. తదనంతరం సిడ్నీలోని పలు టూరిస్ట్ ప్రాంతాలను వైవి సుబ్బారెడ్డి దంపతులు సందర్శించారు. సిడ్నీ పర్యటనలో ఉన్న వైవి …
Read More »జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!
వైజాగ్లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్లో పవన్ కల్యాణ్ చేసిన …
Read More »జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!
భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ …
Read More »విశాఖ జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరుతున్న కీలక టీడీపీ నేత..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీఎం జగన్ పాలనకు ప్రజల్లో సానుకూలత ఏర్పడడం, బాబుకు వయసైపోవడం, లోకేష్కు నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో వచ్చేసారి అధికారంలోకి వస్తామో రామో అన్న ఆందోళనతో టీడీపీ కీలక నేతలంతా.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీకి గుడ్బై చెప్పేసి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో టీడీపీ నాయకులంతా వరుసగా వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి …
Read More »హైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపానని బిల్డప్ ఇచ్చే బాబు అమరావతిని ఇండియా మ్యాప్లో కూడా లేకుండా చేశాడుగా..!
టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే సందర్భం కూడా లేకుండా పదే పదే నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా హైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపానని గొప్పలు చెప్పకుంటాడు. విభజన తర్వాత అమరావతిని సింగపూర్ను తలదన్నేలా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. తీరా బాబుగారు అధికారంలోకి వచ్చాక..స్పెషల్ ఫ్లైట్లలో విదేశాలు తిరిగి, ఆ డిజైన్లు, ఈ డిజైన్లు అని తిప్పి తిప్పి, సినీ డైరెక్టర్ రాజమౌళి డిజైన్లను కూడా …
Read More »టీడీపీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్… చంద్రబాబుకు వేరే ఆప్షన్ లేదా..!
ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే నవంబర్ 4 న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్మార్చ్కు పిలుపునిచ్చాడు. అయితే పవన్ లాంగ్ మార్చ్పై వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ …
Read More »