గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి అరకిలో మీటరు దూరంలో భారీ పేలుడు సంభవించింది. స్థానిక కృష్ణా నగర్లో ఈ పేలుడికి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువతి కంటి చూపును కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. పేలుడు తీవ్రతకు చుట్టూ ఉన్న ఇండ్లకు పెద్దగా నష్టం జరుగలేదు. అయితే గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల …
Read More »పోలవరం అవినీతి అక్రమాలపై రంగంలోకి దిగిన కేంద్రం…చిక్కుల్లో చంద్రబాబు…!
గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి ఒకెత్తు అయితే…నిర్వాసితుల పేరుతో టీడీపీ నేతలు వేలకోట్లు స్వాహా చేసిన విషయం బట్టబయలైంది. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు చిక్కుల్లో పడినట్లే అని ఏపీ రాజకీయవర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం డ్యామ్ విషయంలో డ్యామ్ నిర్మాణం కంటే నిర్వాసితులకు పరిహారం చెల్లించడమే అతి పెద్ద టాస్క్. …
Read More »టీడీపీ నిర్వాకం…శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్థులకు ఉద్యోగాలు..!
దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి క్షేత్రం ఖ్యాతి దేదీప్యమానంగా వెలిగిపోయింది. వైయస్ టీటీడీలో పలు సంస్కరణలు చేపట్టి…తిరుమల రూపురేఖలు పూర్తిగా మార్చి వేశారు. అర్చకులకు వేతన వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా వైయస్ హయాంలోనే కావడం విశేషం. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఎందుకనో హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత కనపరుస్తారు. ఆధ్యాత్మిక , దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చెప్పులు వేసుకుని …
Read More »బ్రేకింగ్..కోడెల అవినీతి, అక్రమాలను ఒప్పుకున్న చంద్రబాబు…!
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావును టీడీపీ వదిలించుకోవాలని చూస్తుందా..కోడెల అవినీతి, అక్రమాలను చంద్రబాబు ఒప్పుకున్నాడా…ఇక కోడెలను ఎవరూ కాపాడలేరా…అంటే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే …
Read More »ఇక అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందే… బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు…!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందేనని.. ఇక నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ..బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో అమరావతిని నుంచి వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందంటూ టీడీపీ , ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. కానీ సీఎం జగన్ మాత్రం అమరావతిని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా కొనసాగిస్తూనే…మరొకొన్ని నగరాలను ఇండస్ట్రియల్, ఐటీ …
Read More »రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కేంద్ర మంత్రి అమిత్షాతో భేటీ… !
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపుఅనగా 26 వ తేదీన ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ …
Read More »తిరుమల కొండపై చర్చి అంటూ టీడీపీ అసత్య ప్రచారం..అసలు వాస్తవం ఇదే…!
తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. మొన్న తిరుమలలో బస్ టికెట్లపై అన్య మత ప్రచారం అంటూ టీడీపీ బ్యాచ్ విషం కక్కింది. అయితే ఆ టికెట్లు బాబు హయాంలోనే ప్రింట్ అయ్యాయని, లోకేష్ ఆదేశాల మేరకే టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరు ఆర్టీసీ అధికారులు కావాలనే ఆ టికెట్లను నెల్లూరు నుంచి తిరుమలకు పంపిన విషయం బట్టబయలు కావడంతో టీడీపీ బ్యాచ్ …
Read More »సైలేజీ గడ్డి మాటున “కోడెల” కుటుంబం చిల్లర దందా…!
ఇప్పటికే పలు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు కుటుంబ సభ్యులు ఆఖరికి పశువుల గడ్డిని కూడా తినేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో కోడెల కుమార్తె విజయలక్ష్మీ కాజేసిన చిల్లర వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోడెల కుమార్తె విజయలక్ష్మీకి ఔషధాల తయారీ కంపెనీతో పాటు, సాయి కృప …
Read More »టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్కు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం లోకేష్కు అరెస్ట్ తప్పదా…!
ఏపీ నీటి పారుదల మంత్రి అనిల్కుమార్ యాదవ్ను కులం పేరుతో దూషిస్తూ శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై వైసీపీ నేతలు అరెస్ట్ చేయడంతో విజయవాడ పోలీసులు శేఖర్ చౌదరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న శేఖర్ చౌదరి పోలీసుల విచారణలో లోకేష్ టీమ్ ఆదేశాల మేరకు మంత్రి అనిల్కుమార్ యాదవ్ను …
Read More »అమరావతిలో పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన…!
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుంగు మిత్రులన్న సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బహిరంగంగా చంద్రబాబుకు మద్దతు పలికి, టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి పవన్ సహకరించాడు. దీనికి ప్రతిఫలంగా పవన్కు బాబు నుంచి భారీగా ప్యాకేజీ అందినట్లుగా, పవన్ ప్యాకేజీ స్టార్ అని ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన …
Read More »