Home / Tag Archives: andhrapradesh (page 132)

Tag Archives: andhrapradesh

కోడెలకు చుక్కలు చూపించిన టీడీపీ నేత…!

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రత్యర్థి పార్టీలే కాదు.. స్వయానా సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సత్తెనపల్లి ఇన్‌చార్జిగా కోడెలను తొలగించాలంటూ…టీడీపీ అసమ్మతినేతలు చంద్రబాబు ముందు గళం ఎత్తారు. అంతే కాదు సొంత పార్టీ నేతల చేతిలో కోడెల పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను హైదరాబాద్‌ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసే …

Read More »

వైరల్ ఫోటో…స్టోక్ కాంగ్రీ పర్వతంపై జగన్ బ్యానర్…!

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రం జమ్ము కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా లడఖ్‌ ప్రాంతంలోని 6,153 మీటర్ల ఎత్తైన స్టోక్‌ కాంగ్రీ పర్వతాన్ని ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు అధిరోహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లికల్‌ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్‌. అఖిల్‌లు ఈ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించారు. ఈ యాత్రకు సంబంధించి …

Read More »

వార్నీ.. చెడ్డీ గ్యాంగ్ కంటే ఘోరం… అసెంబ్లీ సీసీ కెమెరాలు ఆపేసి మరీ దోచారు…!

ఇటీవల హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేసింది. అర్థరాత్రి పూట అపార్ట్‌మెంట్లు, ఇండ్లలో దూరి, మొదట సీసీ కెమెరాలు ఉంటే వాటిని ధ్వంసం చేసి..లేకుంటే వాటి పవర్ లైన్స్ కట్ చేసి…దోపిడీకి పాల్పడ్డేవారు. ఇప్పుడు చెడ్డా గ్యాంగ్ తరహాలోనే అసెంబ్లీలో సీసీ కెమెరాలు ఆపేసి ఫర్నీచర్‌ను తరలించుకుపోయిన ఘటన సంచలనంగా మారింది. టీడీపీ అంటే దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌కు మారింది. చిన బాబు, పెదబాబుల నుంచి జన్మభూమి కమిటీల …

Read More »

కోడెల ఛీట్….విజయసాయిరెడ్డి ట్వీట్..!

టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీలోని ఫర్నీచర్ ను తన ఇంటికి కోడెల తీసుకెళ్లిన వైనంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఈ విషయంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్తువెత్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కోడెలపై విరుచుకుపడ్డారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద రావు ఏపీ పరువు తీసేశారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలోని …

Read More »

సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ …

Read More »

బాబుకు షాక్..యామిని సాధినేని బాటలో బీజేపీలో చేరనున్న మరో ఫైర్ బ్రాండ్..!

మాజీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేక..తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారి తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న యామిని సాధినేని బాబుకు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఫైర్ బ్రాండ్ , మాజీ హీరోయిన్ దివ్యవాణి కూడా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. యామిని సాధినేని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …

Read More »

టీడీపీలో సీటు సాధించలేకపోయిన సాధినేని.. త్వరలో బీజేపీలోకి.. వివాదాలకు కేంద్ర బిందువుగా

ఏపీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు భారీగా జోరందుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు త్వరలో కమలం గూటికి చేరొచ్చని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాదినేని యామిని త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందట.. కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని …

Read More »

టీడీపీకి యామిని గుడ్ బై!

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు  సమాచారం. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా …

Read More »

నన్ను చంపుతామని లోకేష్ టీమ్ పోస్టులు.. పోలీసులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు…!

నన్ను చంపుతామని, మంగళగిరి నుంచి తరమికొడతామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు …

Read More »

అమెరికాలో జగన్ నామస్మరణ… మార్మోగుతున్న ప్రజావిజయం పాట…!

ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయిన సీఎం జగన్ అక్కడికి విచ్చేసిన నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం డల్లాస్‌ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో అమెరికాలో తెలుగువాళ్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎన్నికల్లో విజయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat