ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న మంచి సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి కృష్ణ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రంలో కూడా సినిమాల్లో రాజకీయాలు వేరు చేసి చూడలేము జగన్ అభిమానులందరూ మహేష్ బాబు ని అభిమానిస్తున్నారు. సినిమా పరంగా మహేష్ బాబు ను అభిమానించే ప్రతి ఒక్కరు జగన్ని రాజకీయంగా అభిమానిస్తారు. …
Read More »బ్రేకింగ్.. కోడెల శివరాం పీఏ ప్రసాద్ అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన కోడెల అక్రమాస్తుల కేసుల విషయంలో కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం పీఏ నాగప్రసాద్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కోడెల కుటుంబానికి సంబంధించిన అనేక అక్రమ వ్యవహారాల్లో ప్రసాద్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అంతేకాకుండా కోడెల అండ చూసుకుని కోడెల పేరు చెప్పుకొని ప్రసాద్ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో కోడెలకు సంబంధించి జరిగిన కొన్ని కేసుల విచారణలో …
Read More »చంద్రబాబు వస్తాను అంటున్నారు.. బిజెపి ఛీ పొమ్మంటుంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్నూలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తనకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందో అనే భయంతో యూటర్న్ తీసుకుని బిజెపి ని దారుణంగా విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్ల వైసిపి పట్ల సానుకూలత వ్యక్తమైంది. బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా, వైసిపి అత్యంత బలమైన రాజకీయ పార్టీగా …
Read More »ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో …
Read More »మాకు ఎలాంటి పదవుల వద్దు.. వైసీపీలో చేర్చుకోండి చాలు…జగన్ సమాధానం ఏంటో తెలుసా
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి పోయారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలుకాగా, వైసీసీ అఖండ విజయం సాధించింది. ఈనేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మళ్లీ సొంతగూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలయిన …
Read More »ఏపీ అటవీ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!
అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారని ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే కంపా నిధులు రూ.323 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 23 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని.. కేంద్ర చట్టాల మేరకు 33 శాతం పచ్చదనం ఉండాలని అన్నారు. అయితే రాష్ట్రంలో పచ్చదనం …
Read More »యూ టర్న్ కూడా సిగ్గుపడుతుంది…అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన..!!
ఏరు దాటేంతవరకు మంచి మల్లన్న..ఏరుదాటాకా బోడి మల్లన్న..అదే ఇంకోరకంగా చెప్పాలంటే అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన తన అవసరాలకు భుజాలకెత్తుకుని మళ్లీ తన ప్రతిపక్షం లో వుంటే మాత్రం తనకు సాయపడిన వారిపై U టర్న్ తీసుకోవడం లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ ది సపరేట్ రూట్. ఈ నలభై ఏళ్లలో రాజకీయంగా తాను ఎదగడడానికి తన పార్టీ లో వారినే అధికార నిచ్చెనలు ఎక్కించి..తర్వాత అధ:పాతాళానికి తొక్కేసిన మాజీ …
Read More »ప్రధాని చేతుల మీదుగా ఈ నెల 15న రైతు భరోసా..జగన్ సంచలన నిర్ణయం
వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన… సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి …
Read More »పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన మరో నేత..త్వరలో వైసీపీలో చేరిక
గడిచిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దెబ్బ తగలబోతోంది. జనసేన పార్టీకి మరో నేత షాక్ ఇవ్వనున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఆకుల జనసేన తరపున రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో …
Read More »ఏపీలో డీఎస్సీ.. ఖాళీలన్నీ భర్తీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తూ విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మార్కాపురం ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనబడి–మన …
Read More »