Home / Tag Archives: andrapradesh (page 60)

Tag Archives: andrapradesh

లోకేష్ ను కని చాలా తప్పు చేశా -చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్లల్ని కనాలంటూ సలహా ఇస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో యువత కొరత ఏర్పడితే అభివృద్ది క్షీణిస్తుందని, పనులు చేసే వారు లేకపోతే రోబోలపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకే యువత ఎక్కువ ఉండాలి అంటే తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దని చంద్రబాబు అన్నారు. భారత జనాబా పెరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా కుటుంబ నియంత్రణ ప్రచారం చేసిన వారిలో చంద్రబాబు …

Read More »

ఎక్కువ మంది పిల్లల్ని కనండి…నేను చూసుకుంటా…చంద్రబాబు

ప్రభుత్వాల ప్రచారానికి మద్దతుగా నేను ఒక్క కొడుకుతో కుటుంబ నియంత్రణ పాటించాను. కాని ఇప్పుడు అలా చేయడం తప్పు. మన వెనుకటి తరం ఇలాగే ఆలోచిస్తే మనం లేకపోయేవాళ్లం. అందుకే ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని కనాలంటూ చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మీటింగ్‌లో చెప్పడం అందరికి షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించాలనేది …

Read More »

ఏపీలో రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానం

ఏపీలోని విజయవాడ నగరంలో ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి, సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీత వేముగంటి, సురభి కళాకారుడు ఆర్‌.నాగేశ్వరరావుకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో …

Read More »

అక్రమ సంబంధాలకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు…!

ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసు ఎస్‌ఐలు వివాహేతర సంబంధలతో రచ్చకెక్కుతున్నారు. కొన్ని నెలల కిందట కుకునూర్‌ పోలీసు స్టేషన్‌లోనే ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకోగా.. అదే స్టేషన్ లో ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌కు చెందిన బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతికి ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సంబంధం ఉందని, మద్యం మత్తులో …

Read More »

ఆమె గదిలో కండోమ్ లు, ఖాళీ మద్యం సీసాలు.. చూసి పోలలీసులు

ఏపీలో నేరాలు పెరుగుతున్నాయి తప్ప ,తగ్గడం లేదు. మరి ఘోరంగా ఏపీ రాజధాని చూట్టు ఎక్కువగా జరగడం దారుణం. మొన్న అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేయడమేగాక వీడియో తీసి ..నిన్న వావి వరుసలు మరచి చెల్లి వరుస అయ్యో అమ్మాయి పై ..నేడు ఇంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతున్నాయి. అయితే అదే జిల్లాలో ని కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. …

Read More »

అనంతలో ఘన స్వాగతం… భారీగా తరలివచ్చిన జనం

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ …

Read More »

వైఎస్‌ జగన్‌ ఈ నెల 11న తీసుకునే నిర‌్ణయంతో …..టీడీపీలో అలజడలు

వచ్చే నెల నవంబర్‌ 2వ తేదీ నుంచి తాను చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (ఈ నెల 11న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పిలుపు అందింది. వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ …

Read More »

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం..

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో …

Read More »

అమరావతిలో లీటరు గాడిద పాలు ఏంతో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఇప్పుడు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో లీటర్ గాడిద పాలను రూ.1000లకు విక్రయిస్తున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వడ్డీరాజుల కులస్తులు అమరావతి పరిసర గ్రామాల్లో తిరుగుతూ 50 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.50కు అమ్ముతున్నారు. గాడిదలను తమవెంట తీసుకెళ్లి అక్కడే పాలు పితికి ఇస్తున్నారు. సుమారు 40 పాడి గాడిదలను అమరావతి శివారులో ఉంచి ఉదయాన్నే వాటిని తీసుకుని గ్రామాల్లో …

Read More »

ఏపీలో ఆ వ్యాధితో 35 మంది మృతి చెందగా..1000 మంది బాధితులు…జాగ్రత్త

ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat