నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు …
Read More »ఇంటింటికి టీడీపీ.. తెలుగు తమ్ముళ్ళుకు చుక్కలు చూపిస్తున్న స్థానికులు..!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రజలు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి. అప్పుడే మా గ్రామంలోకి రండి అని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో …
Read More »దసరా రోజు జగన్ మిస్సింగ్ అంటూ.. తబలా వాయిస్తున్న పచ్చ బ్యాచ్..!
దసరా పండుగ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం కాగా, ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయం బయట పడిపోయింది. కుమార్తెను ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చేర్పించి, లండన్ నుంచి వచ్చిన తరువాత హైదరాబాదులోని లోటస్ పాండ్ ఇంటికే ఎక్కువగా పరిమితమైన జగన్, శుక్రవారం సీబీఐ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఆపై శనివారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఎవరికీ …
Read More »టీడీపీ నుండి 63 మంది అవుట్.. బాబు రహస్య సర్వే పై ప్రముఖ ఆంగ్ల పత్రిక సంచలన కథనం..!
2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత తనకు అత్యంత నమ్మకమైన ఒక ఏజెన్సీ ద్వారా చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. అయితే ఈ సర్వే రిపోర్ట్ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 106 మంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల్లో కేవలం 43 మంది మాత్రమే తిరిగి విజయం …
Read More »టీడీపీకి చుక్కలు చూపిస్తున్న మాజీ మంత్రి రావెల కిషోర్బాబు..!
ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్బాబు టీడీపీపై తిరుగుబాటు బావుటా వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలే చెబుతున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత రావెల టీడీపీ అధిష్టానంపై కుతకుతలాడిపోతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాటంపై టీడీపీ వైఖరికి విరుద్థంగా రావెల వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబును నేరుగా ఉద్దేశించి కాకపోయినా పార్టీని మాత్రం ఇరకాటంలోకి నెట్టేదే. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రావెల …
Read More »జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ.. పులిహోర ప్యాకెట్ అందినట్టుంది..!
ఏపీ రాజకీయ వర్గాలు ఊహించినట్లే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి మాట మార్చారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రస్తావించిన సమస్యలను తీర్చడానికి అంగీకరించారని, అందువల్ల తాను లోక్ సభకు రాజీనామా చేయడం లేదని ఆయన చెప్పారు. గతంలో తాను ఎంపీగా అట్టర్ ప్లాప్ అయ్యానని జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు రాజీనామా చేసినంత హాడావుడి చేసి.. …
Read More »చంద్రబాబుకు దసరా షాక్ ఇచ్చిన ఏపీ ఉన్నతాధికారులు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు తాజాగా చేసిన ఆదేశాలు అమలు కాలేదు. దసరా పండగకు ముందే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లనున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాని ఉన్నతాధికారులు దీనిని అమలుపర్చలేక పోయారు. సిబ్బంది జీతాలను, పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీనే చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »టీడీపీ గుడ్బై చెప్పనున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు.. కారణాలు ఇవే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి అవసరాకి వాడుకోవడం.. అవసరం తీరాక వదిలేయడం వెన్నతో పెట్టిన విధ్య. ఇప్పటికే తన వాడకానికి బలి అయ్యి.. అసంతృప్తికి గురైన నేతలు పార్టీని వీడగా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భావం …
Read More »ఏపీలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న వైసీపీ.. కారణాలు ఇవే..!
ఏపీలో వైసీపీ దూసుకుపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీకి మంచి ఆదరణ లభిస్తుందని తేలింది. ఇప్పటికే ఏపీలో దాదాపు యాభై లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఒక ప్రతిపక్ష పార్టీకి అతి తక్కువ సయమంలో ఇంత పెద్దయెత్తున రెస్పాన్స్ రావడం శుభ పరిణామమే. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత కొంత డీలా పడిన పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదును చూసి ఉత్సాహంగా …
Read More »చంద్రబాబుకి దసరా బ్లాస్టింగ్ షాక్.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీ..!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఇంటింటా తెలుగు దేశం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుండగా.. వైసీపీ మాత్రం జగన్ ప్రకటించిన నవరత్నాలు, గడప గడపకి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే 50 లక్షల మంది వైయస్ఆర్ కుటుంబంలో చేరగా.. అనేక మంది నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు. ఇక …
Read More »