Politics కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రమాదానికి తనదైన శైలిలో సంతాపాన్ని వ్యక్తం చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 24 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.. కందుకూరి ఘటనలో చనిపోయిన వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వారందరికీ టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని అలాగే …
Read More »Political : చంద్రబాబులో ఉన్న వీక్నెస్ అదే.. ఆడేసుకుంటున్న వైసీపీ నేతలు..
Political టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని మేకపోతు గాంబీర్యం చూపిస్తున్నారని కానీ అదంతా సాధ్యమయ్యే పని కాదని అన్నారు అలాగే తెలంగాణలో టీఎస్ టిఆర్ఎస్ పార్టీకి ఆమాత్రం ఆయన మద్దతు ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారని అంటున్నారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ఇప్పటికే పలమార్లు చెప్పుకొచ్చారు అయితే ఎందుకు తగినట్టు …
Read More »యువతను నిర్వీర్యం చేసింది గత చంద్రబాబు పాలనే: విడదల రజని
గతంలో టీడీపీ సర్కార్ యువతను నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు హయాంలో నిరుద్యోగులు చాలా మందే ఉన్నారని ఏపీ మంత్రి విడదల రజని విమర్శించారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. ప్రతి ఇంట్లో వైసీపీ …
Read More »జగన్ కు నాకు పాతికేళ్ల పరిచయం ఉంది..అయినా ఏం అడగలేదు..టీడీపీలో అవమానించారు
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ కు తనకు పరిచయం ఉందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యాక్టరీలు మూసివేస్తే జగన్ తో మాట్లాడి తాను ఆ పనులు చేయించుకున్నారని అనంతరం దమ్ము సినిమా చూసి …
Read More »తప్పుడు రికార్డులతో నాపై నిందలు వేస్తున్నారు..ఎంత ధైర్యం?
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More »చంద్రబాబుకు..టీడీపీకి షాకిచ్చిన గంట…రాజీనామాకు సిద్ధం
ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత నుంచే కాకుండా ఎన్నికలకు ముందు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఇతర పార్టీలలోకి చేరిపోవడం మనకు తెలిసిందే. అయితే జంపింగ్ స్పెషలిస్ట్ మరియు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రముఖ కీలక నేతగా మారిన గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంపై సంబంధించి ఒక అంశం కీలకంగా మారుతుంది.తాను ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైనా తనకంటూ ఒక క్యాబినెట్ హోదా ఖాయమని …
Read More »