కర్నూలు జిల్లా చెన్నంపల్లి గ్రామం పరిధిలోగల గుప్త నిధులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్ను పడిందా..? అంతటితో ఆగక ఆ నిధులను చంద్రబాబు స్వాహా చేయనున్నారా..? చంద్రబాబు సర్కార్ మళ్లీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. అసలు విషయానికొస్తే.. కర్నూలు జిల్లా చెన్నంపల్లి గుప్త నిధులపై టీడీపీ నేతల వేట పలు అనుమానాలకు తావిస్తోంది. …
Read More »