చేసేవన్నీ తప్పుడు పనులే అయినా..తాను నిప్పు అంటూ చెప్పుకునే నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడి అవినీతి తుప్పు బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిగా తన పీఏ శ్రీనివాస్ తో ఆయా బోగస్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించి కమీషన్లు కొట్టేసాడని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్లు చంద్రబాబు అప్పనంగా సూట్ కేసు …
Read More »దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం సీఎం జగన్ అసమర్థతే కారణమని, అసలు ప్రాజెక్టుపై మాట్లడటానికి మంత్రి పత్తాలేకుండా పోయారంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలపై చేసిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమా విమర్శలపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఇసుక …
Read More »