Home / Tag Archives: Cricket (page 9)

Tag Archives: Cricket

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆశ్విన్

సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు రిటైర్డ్ ఔట్లోనూ తన మార్కు చూపించాడు. అప్పట్లో ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ తరపున ఆడుతూ రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు. బాల్ వేయకముందే క్రీజు దాటిన బ్యాటర్ ను రనౌట్ చేయడాన్నే మన్కడింగ్ అంటారు. ఇప్పుడు RRకు ఆడుతున్న అశ్విన్.. …

Read More »

అరుదైన రికార్డును సాధించిన ఎంఎస్ ధోనీ

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్‌ ధవన్‌ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), జితేశ్‌ …

Read More »

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభవార్త

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకోవడంతో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ఓడిపోయింది చెన్నై.. ఇవాళ పంజాబ్ జట్టుతో తలపడనుంది. చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఆ జట్టుకు సంతోషానిస్తోంది. డెత్ ఓవర్లలో చాహర్ లాంటి పేసర్ లేని లోటు తొలి రెండు మ్యాచ్ చెన్నైలో చాలా స్పష్టంగా కనిపించింది. ఇటీవల వెస్టిండీస్తో …

Read More »

ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌

క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్‌ నిర్వహణ చూసే ‘బుక్‌షో’ ప్రకటించింది. ఏప్రిల్‌ 2 నుంచి  అన్నిరకాల కరోనా రూల్స్‌ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో  ఏప్రిల్‌ …

Read More »

ఓటమిలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్

 పూణే వేదికగా మంగళవారం   జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్  మొదట బ్యాటింగ్‌ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …

Read More »

ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ నుంచి టీమిండియా ఔట్‌

ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌లో  టీమ్‌ ఇండియాకు షాక్‌ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగినా.. ఆఖరికి విజయం సౌతాఫ్రికానే వరించింది. ఈ ఓటమితో భారత్‌ జట్టు సెమీస్‌కు క్వాలిఫై కాకపోవడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా 274 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా చివరి ఓవర్‌ చివరి …

Read More »

MS Dhone అభిమానులకు షాకింగ్ న్యూస్..?

టీమిండియా లెజండరీ క్రికెటర్.. మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. టీమిండియాకు వరల్డ్ కప్ ను రుచి చూపించిన దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆలరిస్తున్న సంగతి విదితమే.  అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ నుండి తప్పుకుని బిగ్ షాకిచ్చిన ఎంఎస్ ధోనీ జట్టు ప్రయోజనాల …

Read More »

అభిమానులకు ధోనీ షాక్‌..

మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌ సీజన్‌ 15 ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ షాక్‌ ఇచ్చాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్రుడు ప్రకటించేశాడు. తదుపరి చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.  ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో …

Read More »

ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్

ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా  నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు  తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున …

Read More »

బుక్‌ మై షోలో ఐపీఎల్ టికెట్లు.. టికెట్‌ స్టార్టింగ్‌ ప్రైస్‌ ఎంతంటే..?

త్వరలో ఐపీఎల్‌ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15వ సీజన్‌ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ సంస్థ బుక్‌ మై షో ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఐపీఎల్‌ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలిపింది.  బుధవారం నుంచే టికెట్‌ బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు బుక్‌ మై షో వెల్లడించింది. ఒక్కో టికెట్‌ రేట్‌ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat