ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని దేవుడితో పోల్చారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయన స్వామి. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా దేవుడి ఫొటో బదులు సీఎం జగన్మోహాన్ రెడ్డి గారి ఫొటోతో చాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించామని …
Read More »నన్నపనేనిపై ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఫైర్..ఓడినా.. ఇంకా బుద్ధి రాలేదా
దళిత మహిళా ఎస్ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు …
Read More »చంద్రబాబు…నారా లోకేష్ పై ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి చేస్తాం.. పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాం.. గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రభుత్వంపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని” ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుని చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు …
Read More »ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం
ఏపీ ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి విజయనగరం జిల్లా పర్యటనకు ఈరోజు ఉదయం వెళ్లారు. జిల్లాలోని భోగాపురంలో మంత్రికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభావేదికపైకి ఎక్కువ మంది రావడంతో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. భద్రతా సిబ్బంది, వైసీపీ నేతలు అప్రమత్తం కావడంతో మంత్రితో పాటు సభావేదికపై ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
Read More »టీఆర్ఎస్లో టీడీపీ విలీనంపై డిప్యూటీ సీఎం కడియం స్పందన
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలు ..
ఏపీ డిప్యూటీ సీఎం,అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ప్రయాణిస్తున్న కారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది .ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం కేఈ కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో క్షగాత్రురాలిని చికిత్స కోసం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ప్రమాదం జరిగిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కారులో లేరు అని సమాచారం …
Read More »ఏడాది కిందిచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి హరీష్ రావు .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు భారీ నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పూర్తిచేస్తోన్న సంగతి తెలిసిందే . …
Read More »