సినీ స్టార్గా పవన్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మెగా హీరోల సినిమా ఫంక్షన్లల్లో పవన్ స్టార్ అంటూ స్లోగన్లు ఇస్తూ… పవన్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసేవారు.. ఫ్యాన్స్ అల్లరిని మొదట్లో అందరూ లైట్ తీసుకున్నా..అది రాను రాను శ్రుతిమించింది. ..పిచ్చిగా కేకలు పెడుతూ పవన్పై తమ అభిమానాన్ని చాటుకునేవారు. క్రమంగా పవన్ ఫ్యాన్స్పై దురభిమానులుగా ముద్ర పడింది. ఫ్యాన్స్ గోల తట్టుకోలేక..ఒక్కోసారి మెగాస్టార్ చిరు …
Read More »చంద్రబాబు, బాలయ్య, లోకేష్లను ఏకి పారేసిన ఎమ్మెల్యే రోజా..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రతపై డిసెంబర్ 9 న వాడీవేడి చర్చ జరిగింది. దిశ ఘటనపై వైసీపీ మహిళా నేతలు ప్రసంగిస్తుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉల్లి సమస్యను చర్చించాలంటూ పదేపదే అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, లోకేష్, బాలయ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల భద్రతపై చర్చిస్తున్న ఏపీ అసెంబ్లీని యావత్ దేశం గమనిస్తుందని..టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో …
Read More »ట్విట్టర్ వేదికగా పూనమ్ కౌర్ ఫైర్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. కొన్ని మీడియా గ్రూపులు కావాలని, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ‘రెండు బెత్తం దెబ్బలు’ అంటూ పవన్ ఉద్దేశించి ట్వీట్ తాను చేయలేదని స్పష్టం చేసింది. వారంత సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాయని, అయినా తనకు, తన కుటుంబానికి చేయాల్సిన నష్టమంతా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. …
Read More »బీజేపీతో బంధంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వామపక్షాల ఆగ్రహం..!
బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతితో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని తనకు వైసీపీ వాళ్లు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ …
Read More »టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీ మంత్రి పేర్నినాని ఫైర్..!
అమిత్షా, మోదీషాలే ఈ దేశానికి కరెక్ట్..జనసేన బీజేపీతో కలిసే ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పేర్నినాని స్పందించారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్షా నన్ను అడిగారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మంత్రి నాని సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్తో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని …
Read More »ఛీఛీ..రేపిస్టుల కంటే దారుణంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్..!
హైదరాబాద్లో దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై యావత్ దేశం రగిలిపోతుంది. ఇంతటి దారుణానికి తెగబడ్డ నలుగురు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దిశ కేసుపై చిత్ర విచిత్రంగా స్పందించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ..హైదరాబాద్లో దిశ అనే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను పోలీస్స్టేషన్లో పెడితే వేల …
Read More »హిందూ మతంపై పవన్కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!
రాయలసీమ ఆత్మీయ యాత్రలో హిందూ మతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్ మరోసారి టీటీడీపై కాంట్రవర్సీ కామెంట్స్ …
Read More »బాబు కుటిల రాజకీయాలపై రామచంద్రయ్య ఫైర్..!
ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో …
Read More »టీడీపీ అధినేత అమరావతి పర్యటనపై ఏపీ మంత్రుల ఫైర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన ఈ రోజు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు ఇవాళ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నేలకు ముద్దాడడం వంటి చేష్టలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 నెలల్లోనే రాజధానిలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ కౌలు రైతులకు న్యాయం చేస్తూ, దశలవారీగా రాజధాని నిర్మాణంపై ముందడుగు వేస్తున్న ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు …
Read More »చంద్రబాబు అమరావతి పర్యటనపై మంత్రి కొడాలి నాని ఫైర్..!
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల ఆందోళనల మధ్య చంద్రబాబు పర్యటన సాగుతోంది. అయితే ఇంద్ర సిన్మాలో మెగాస్టార్ చిరంజీవి హెలికాఫ్టర్ దిగి సీమ నేలను ముద్దాడినట్లు..అమరావతిలో బస్సు దిగగానే చంద్రబాబు అమరావతి నేలను ముద్దాడడం ఈ పర్యటనలో కొసమెరుపు. కాగా చంద్రబాబు రాజధాని పర్యటనపై మరోసారి మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. గత అయిదేళ్ల పాలనలో రాజధాని పేరుతో ఏ కట్టడం నిర్మించని చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం …
Read More »