ఇటీవల కరోనా కాలంలో విడుదలై మాస్ మహారాజ్ రవితేజ,అందాల రాక్షసి శృతి హాసన్ నటించిన క్రాక్ తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడని టాక్. గోపీ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది నుంచే సెట్స్ పైకి వెళ్తుందట. దీనిపై త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ …
Read More »