గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై శాసనసభలో చర్చ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్రెడ్డి సమాధానం ఇస్తూ… కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఐదో తరగతి తరువాతే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 వరకు బాలికల గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడేళ్లుగా గురుకులపాఠశాలల్లో ఎన్నో విజయాలు సాధించామని వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న పూర్ణ, …
Read More »