ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ఆయన పాదయాత్ర ఆరంబించిన తర్వాత ప్రసంగించారు. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే …
Read More »ఏపీలో దారుణం…. టీడీపీ నేత సొంత ఇంట్లోనే కన్న కూతుర్ని
జయదీపిక (20) హత్య కేసు మిస్టరీ వీడింది. కన్న తండ్రే ఆమెను హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసినట్లుగా వారు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో అక్టోబర్ 16న అర్ధరాత్రి నందుల జయదీపిక తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ పరువు హత్య కేసులో అసలు నిందితుడు ఆ యువతి తండ్రి, రామచంద్రపురం టీడీపీ పట్టణ కమిటీ …
Read More »ఇల్లు అద్దెకు ఇస్తున్న ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవల్సిందే ఇది
ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆ ఇంటి ఓనర్ వద్ద మంచిపేరు తెచ్చుకున్నాడు. అంతే అతడి కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయాడు. ఇక ఓనర్ కూతురుని లైన్లో ప పెట్టేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి ఓనర్ 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లాకు చెందిన శశికుమార్ (23) చెన్నై నగరంలోని నీరుకుంద్రం ప్రాంతానికి వలస వచ్చి …
Read More »కోడలిని కోరిక తీర్చమన్న మామ…. మధ్యాహ్నం మళ్లీ వచ్చి
సభ్యసమాజం సిగ్గుపడేలాంటి దారుణ సంఘటన సేలం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. తనతో సన్నిహితంగా లేదనే కోపంతో కోడలిని మామ దారుణంగా హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే సేలం జిల్లా మేట్టూరులో విద్యుత్ స్టేషన్ వెనుకవైపు తురయూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి పెరియస్వామి (58)కి భార్య ముత్తాయి, కుమారుడు వేల్మురుగన్, కుమార్తె మల్లి ఉన్నారు. వేల్మురుగన్కు వివాహమైంది. అతనికి భార్య అంబిక(24), కుమార్తె జ్యోతిమణి, కుమారుడు …
Read More »