రకుల్ ప్రీత్ సింగ్…టాలీవుడ్ లో అడుగుపెట్టిన క్షణం నుండి ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ అదే లెవెల్ లో ఉంది. ఇండస్ట్రీలో అగ్రనాయకులు అందరితో నటించిన హీరోయిన్ రకుల్ నే. అటు నటనలోనే కాదు బిజినెస్ పరంగా కూడా తనకి ఎవరూ సాటిలేరు అని నిరూపించుకుంది. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన లైఫ్ పార్టనర్ విషయంలో …
Read More »సంచలనానికి తెరలేపిన పునర్నవి ఇంటర్వ్యూ…అందుకే ఫిదా..!
బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ మరియు పునర్నవి హౌస్ లో ఉన్నన్నిరోజులు వారిరువురు ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో విన్నర్ రాహుల్ టైటిల్ తో పాటు 50లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం వీరిద్దరి బంధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గా పురనర్నవి ఒక ఇంటర్వ్యూ …
Read More »వల్లభనేని ఇంటర్వ్యూ తో మరో సంచలనానికి దారితీసిన వర్మ..!
తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. అంతే ఒక్కసారిగా వంశీ ఫైర్ అయ్యి రెచ్చిపోయాడు.చంద్రబాబు, లోకేష్ సైతం అందరిని ఒక …
Read More »అవసరం కాబట్టి వేసుకుంటున్న లేకపోతే అది కూడా వద్దంటున్న హీరోయిన్..!
అనుపమ పరమేశ్వరన్ ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ తో పాటు మలయాళంలో కూడా నటిస్తున్నారు. ఇటీవల అందం గురించి ఆమె మాట్లాడుతూ అందరూ చిన్న చిన్న దుస్తుల్లోనే అందంగా కనిపిస్తావు అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు అందం మనం …
Read More »లోకేష్ ను పప్పు అంటారన్న విషయం తనకు తెలియదంటున్న ఆర్జీవీ..!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను అందరూ పప్పు అంటారనే విషయం తనకు తెలియదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు, పాటలు, పోస్టర్లతో సినిమా ప్రమోషన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే …
Read More »విజయశాంతిపై కన్నెర్ర చేసిన ఫ్యాన్స్..సినిమా పరిస్థితి ఏమిటో ?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి భరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు మేటర్ కు వస్తే విజయశాంతి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో …
Read More »బిగ్ బాస్ లో వాళ్లు నైట్ కి పడుకోరు సంచలన వాఖ్యలు చేసిన హిమజ
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం బిగ్బాస్ హౌస్ నుంచి నటి హిమజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ తో బయటకు వచ్చిన హిమజ కన్నీటి పర్యంతమైంది. బయటకి వచ్చిన తర్వాత హిమజ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై తనదైన శైలిలో గుడ్ , బ్యాడ్, అగ్లీ అంటూ కామెంట్స్ చేసింది.. తాజాగా ఓ …
Read More »ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. నిజాలు ఒక్కొక్కటిగా బయటకు..!
నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎంతో వైభవంగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అభిమానులతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇక ప్రభాస్ కి సంభందించి ఒక విషయంలో ఇటు సోషల్ మీడియా అటు నేషనల్ మీడియాలో కూడా జోరుగా నడుస్తుంది. అదేమిటంటే ప్రభాస్ పెళ్లి గురించే. ఇటు మీడియా అటు ఫ్యాన్స్ అందరు కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. …
Read More »అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..సోషల్ మీడియాలో వైరల్…!
అనసూయ…బుల్లితెరపై స్టార్ యాంకర్గా రాణిస్తూనే..సినిమాల్లో కూడా తన టాలెంట్ను నిరూపించుకున్న యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఇటీవల రామ్చరణ్ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ… రీసెంట్గా కథనం చిత్రంలో హీరోయిన్గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అనసూయ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడదు. తరచుగా హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలు కురిపిస్తూ…కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా కథనం మూవీ ప్రమోషన్లో భాగంగా కమేడియన్ ధన్రాజ్తో కలిసి…ఓ ఇంటర్వ్యూలో …
Read More »అనారోగ్యము తో పోసాని భాద పడుతుంటే… ఇంటర్యూ ..అభిమానులు బండబూతులు
విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీవీ9 ఛానల్ నిర్వహించే ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా పోసాని ఇంటికి యాంకర్ వెళ్లాడు. …
Read More »