ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీనుండి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మేడా టీడీపీ పార్టీకి గుడ్ …
Read More »ఆదినారాయణరెడ్డి నీవే రంగంలోకి దిగితే..నేను కూడా దిగుతా ఘాటుగా సవాలు
పేదవారిపై నీ బలం చూపడం కాదు..తమపై చూపించు..ఏదైనా ఉంటే పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చూసుకుందాం అంటూ వైసీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. మా కార్యకర్తలను ఏమైనా జరిగితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్ తమ గ్రామానికి రావాలని పిలిస్తే.. ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్పై …
Read More »జమ్మలమడుగులో ఘర్షణకు..ఆదినారాయరణ రెడ్డి భార్యకు ఉన్న లీంకేంటి..వీడియో
కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైసీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంపత్ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ …
Read More »కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది బాబు పరిస్థితి..!
కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత వ్యవహారం ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన నయానో ..భయానో ..నోట్ల కట్టలు ఆశచూపో..ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను చేర్చుకున్నాడు చంద్రబాబు.ఇప్పుడు అదే బాబుకు కష్టాలను తెచ్చి పెట్టింది.ఫిరాయింపుల ప్రోత్సాహంలో భాగంగా చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే …
Read More »ఏపీ మంత్రి బంధువా ..మజాకా -బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు స్వాహా ..
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన …
Read More »