ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు అందరి చూపు ప్రజలు పైనే పడింది ఎందుకంటే..ఎన్నికల్లో ఓ అభ్యర్ధి గెలవాలంటే డబ్బులు, చీరలు, మధ్యం ఇలాంటివి ఆశపెట్టి ఓట్లు రాబట్టుకుంటున్నారు. ఇందుకుగాను పోలీసులు కూడా ఎక్కడా ఏ తప్పులు జరగకుండా వాళ్ళు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ తూమకుంట చెక్పోస్టు వద్ద రూరల్ పోలీసులు ఆ బస్సు ను తనిఖీ చేసారు. …
Read More »