మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి …
Read More »ఢిల్లీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తన ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ ఎంపీలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …
Read More »మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …
Read More »సంగారెడ్డి జిల్లాలో మంత్రి హారీష్ రావు పర్యటన..
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద దాదాపు 12.63 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిగార్లు .. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
Read More »అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు అండగా మేయర్ నరేందర్..!
తెలంగాణా యువనేత ,ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా కాశిబుగ్గ కోటిలింగాల అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ నరేందర్ ఆర్థిక సాయం అందజేసారు.బాదిత కుటుంబాలైన 10కుటుంబాలకు కుటుంబానికి 10వేల ఆర్థికసాయం,50కేజీల బియ్యం,నెలరోజుల కు సరిపడా సామాగ్రిని మేయర్ అందజేసారు. ఈ సందర్బంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ బాంబుల ఫాక్టరీల జరిగిన ఘటన అందరి హృదయాలను కలచివేసిందని అది చాలా …
Read More »మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారంలో పోచంపల్లి..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పంచాయితీరాజ్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరబాద్ లోని జూబ్లిహిల్ల్స్ నియోజక వర్గంలోని స్టేట్ హోమ్ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి,జూబ్లిహిల్స్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గోని మొక్కలు నాటారు.. అనంతరం అనాధ బాలబాలికలు పండ్లు మరియు పుస్తకాలు పంపిణి చేశారు.ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ …
Read More »తారకరాముడు…గనులతో విజయం సాధించిన ఘనుడు..!
గని అంటే..భూగర్భ వనరు. ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విలువైన వనరు.అయితే సమైక్య పాలనలో అది చమురు చందాన కరిగిపోయిందే తప్ప…ఖజానాకు పైసా మిగల్చలేదు. నాయకులు బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగాయే తప్ప ప్రభుత్వ ఖజానా నిండలేదు. అయితే స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. గనుల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ తర్వాత శాఖ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ సారథ్యంలో గనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »ఉరిసిల్లను..సిరిసిల్ల చేసిన కల్వకుంట్ల రాముడు..!
వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు. ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. …
Read More »సిలికాన్ వ్యాలీని సైబరాబాద్కు తెచ్చిన ఘనుడు..!
కేటీఆర్…తెలంగాణ ఐటీ పరిశ్రమలో భాగమై పరోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవర్ నుంచి మొదలుకొని ఇక్కడ తమ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తున్న కార్పొరేట్ సంస్థ యజమాని వరకు ధైర్యంగా తలుచుకునే పేరు. ఆయన ఉన్నాడు కాబట్టి…తమ కంపెనీ వృద్ధికి, కార్యకలాపాలకు ఏ భయం లేదనేది ఒకరి ధైర్యం….ఆయన వల్లే తన కొలువు ఖుషీగా చేసుకోగలననే ధైర్యం మరొకరిది. ఇలా సైబరబాదీని..సిలికాన్ వ్యాలీ ప్రముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంతగానో శ్రమించారు. …
Read More »దేశంలోనే మొదటిసారిగా మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర యువ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కూకట్పల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకులు విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్ హ్యూమన్ పిక్సెల్ పోట్రైట్ తోపాటు వీడియో రూపొందించారు. కూకట్పల్లి ఖైతలాపూర్ సమీపం లోని మైదానంలో 712 మంది కేటీఆర్ అభిమానులు ఆయన ముఖచి త్రం ఆకారంలో నిలబడి వీడియో రూపొందించారు. 22,500 అడుగుల స్థలంల వారంతా నిల్చున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిరిసిల్ల చేనేత కార్మికులు, మైనార్టీలు, మహిళలు, ఐటీ …
Read More »