ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విషయంలో పెద్ద తప్పు చేశాను అని తేల్చి చెప్పారు. See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..! అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటిదాకా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న …
Read More »ఎంపీ గుత్తాతో మంత్రి జగదీష్ భేటీ ..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించబడిన నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిశారు .ఈ సందర్భంగా మంత్రి జగదీష్ మాట్లాడుతూ ఎంపీ గుత్తాను మర్యాదపూర్వకంగా కలిశాను .ఇటివల రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపాను .రైతులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని …
Read More »కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి శుభవార్తను ప్రకటించారు.ఈ రోజు సోమవారం కరీంనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం అభివృద్ధి కోసం పలు పథకాలను అమలుచేస్తున్నాం. రానున్న కాలంలో కోట్ల ఎకరాలకు సాగునీళ్ళు అందించాలనే లక్ష్యంతోనే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నాం.రాష్ట్ర రైతాంగం భవిష్యత్తులో దేశ రైతాంగ సమస్యలను తీర్చే వారిగా నాయకత్వం …
Read More »మరో పోరాటానికి సిద్ధమైన సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న ఉద్యమానికి సిద్ధమయ్యరా ..!.ఇప్పటికే సరిగ్గా పదిహేడు ఏళ్ల కిందట ప్రస్తుత నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి..దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు ఎన్నో ఉద్యమాలు ..పోరాటాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ …
Read More »టీఆర్ఎస్ పార్టీపై కోదండరాం ప్రశంసలు…
మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.త్వరలో రాజకీయ పార్టీను ప్రకటించబోతున్న..తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రో కోదండ రాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.ఆగండి ఆగండి ..నిత్యం ఏదో ఒక కారణంతో టీఆర్ఎస్ పార్టీను విమర్శించే కోదండరాం ఆ పార్టీను పొగడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అసలు విషయానికి వస్తే ప్రో కోదండరాం డల్లాస్ పర్యటనలో ఉన్నారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం కాదు.అది ఒక జీవన విధానం …
Read More »సీఎం కేసీఆర్ ను పరామర్శించిన గవర్నర్ ..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో కలిశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సోదరి వియోగంతో గవర్నర్ కల్సి పరామర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి విమలా భాయి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెల్సిందే.బుధవారం సాయంత్రం తిరుమల గిరిలో స్వర్గ్ …
Read More »జాగృతి సహాయంతో కువైట్ నుండి స్వదేశానికి చేరిన తొలి బృందం …
ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షలో భాగంగా అర్హులై ఉండి స్వదేశానికి రావడానికి విమాన టికెట్ చార్జీలకు డబ్బులు లేక కువైట్ లో ఆగిపోవలసి వచ్చిన వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆపన్న హస్తం అందించిన సంగతి తెలిసిందే. టికెట్లు తామే కొని ఇస్తామన్న తెలంగాణ జాగృతి ప్రకటన మేరకు ఆ సంస్థను సంప్రదించిన వారికి అందించిన విమాన …
Read More »సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి…ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజక వర్గంలో సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయ మార్కెట్ గోదాములను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుద్దెనపల్లిలో సబ్ మార్కెట్ కూడా మంజూరైందన్నారు. గండిపల్లి, గౌరవెల్లి, మిడ్ మానేరు ద్వారా ఈ ప్రాంత కష్టాలు తీరుతాయని అన్నారు. ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, ఎప్రిల్ నెల నుండి …
Read More »సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకం-ఎమ్మెల్యే సతీష్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ లో స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, కళాశాలలకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన …
Read More »