Home / Tag Archives: ktr (page 504)

Tag Archives: ktr

మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ వాసులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిరకాల కోరిక నేడు నేరవేరింది .దాదాపు పదమూడు యేండ్ల పాటు నిర్మాణం జరిగిన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఈ రోజు నుండి ఆకాశంలో విమానం మాదిరిగా ఉరకలు పెట్టనున్నది .నేడు మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నగరంలో మియాపూర్ లోని మెట్రో స్టేషన్ …

Read More »

పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన స్థలం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని …

Read More »

కథం తొక్కుతున్న కేటీఆర్ -నోరెళ్ళబెడుతున్న లోకేష్..!

ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ …

Read More »

ఇవంకా కోసం “హాజ్మత్ “వాహనాల మోహరింపు ..

ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా అందరు భావించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనున్న సంగతి విదితమే .ఆమె పర్యటన భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు . అందులో భాగంగా రసాయనిక దాడులు జరిగినా కానీ …

Read More »

మంత్రి కేటీఆర్ మాన‌సపుత్రిక‌కు అసియా అవార్డ్‌…

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ మాన‌స పుత్రిక అయిన టాస్క్‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ ఆండ్‌ నాలెడ్జ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్‌సీ 500 సంస్థ యూత్‌ ట్రాన్ఫర్మేషన్‌ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్‌లో శుక్రవారం ప్రత్యేకంగా …

Read More »

తెలంగాణ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు ప్రక్రియ మొదలు…

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నర్సింగ్ అధికారుల సంఘం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కల్సి కోరింది .ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద ప్రాతిపదికన ,ప్రయివేట్ ఆస్పత్రులలో పనిచేస్తున్న నర్సులకు నామమాత్రపు వేతనాలు అందుతున్నాయి ..ఎక్కడ పని చేసిన కానీ కనీసం నెలకు ఇరవై వేల రూపాయలను ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సంఘం ప్రతినిధులు శ్రీను రాథోడ్ ,సుస్మిత ,లక్ష్మణ్ …

Read More »

రూ 16 వేల కోట్లతో డబుల్ వేగంతో ఇండ్ల నిర్మాణం ..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …

Read More »

నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …

Read More »

గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ విన‌తి…

గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎన్నారై వ్య‌వ‌హారాల మంత్రి మంత్రి కే  తార‌క రామారావు కోరారు. ఢిల్లీ పర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల‌ కు చెందిన ఆరుగురు కార్మికులు గ‌ల్ఫ్ లో …

Read More »

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో స్టీల్‌ప్లాంట్‌పై మంత్రి కేటీఆర్ కీల‌క‌ చర్చ ..

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్‌సింగ్, సుష్మాస్వరాజ్, హర్‌దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుపై కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో స‌మావేశం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచినట్లు బ‌య్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని మోడి, స్టీల్ శాఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat