Home / Tag Archives: kurnool (page 25)

Tag Archives: kurnool

కర్నూల్ జిల్లాలో 50 కుటుంబాలు వైసీపీలోకి…టీడీపీకి పాదయాత్ర ఏఫెక్ట్

కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి వలసలు మొదలైయిన్నాయి. టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుశ్సేనాపురం గ్రామానికి చెందిన ఎద్దింటి గూడుబాయి, చాంద్‌బాషా, రఫీ, చిన్నా, ఇదుర్‌సా, రాజా హుస్సేన్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి రామిరెడ్డి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన …

Read More »

కర్నూల్ జిల్లాలో దారుణ హత్య .. టీడీపీనేతను కత్తులతో పోడిచి

ఏపీలోని కర్నూల్ జిల్లాలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. ఫ్యాక్షన్ తో రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీనేతను కత్తితో పొడిచిన సంఘటన జిల్లాలోని పాణ్యంలో చోటుచేసుకుంది.. నిధుల విషయంలో ఏర్పడ్డ విభేదాలతో టీడీపీ జిల్లా నాయకుడు పుల్లారెడ్డిని కత్తితో దాడి చేసారు బీజేపీ నాయకుడు సుబ్బారాయుడు.. దీంతో పుల్లారెడ్డికి గాయాలు కాగా ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈ నేపథ్యంలో కత్తితో దాడి చేసిన సుబ్బారాయుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో …

Read More »

చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం …

Read More »

కర్నూలులో మరో ఉప ఎన్నిక…ఈసారి గెలుపేవరిది…?

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్ప‌టికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహ‌న్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్క‌డే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా క‌ర్పూలు జిల్లాలో మ‌రో ఉప ఎన్నిక‌కు తెర‌లేవ‌నుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …

Read More »

వ్యభిచారం నడిపేవారికి అప్పులు ఇచ్చి.. అమ్మాయితో గడిపి

ఏపీలో వ్యభిచారం జోరుగా సాగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్ల్ లో సెక్స్ రాకెట్ పడుపుతున్నారు.తాజాగా కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్‌ కాలనీలో వ్యభిచార నిర్వాహకురాలు పూల లక్ష్మి షీటీమ్స్‌ మరోసారి పట్టుబడింది. ఇంతకముందే నగరంలోనే రామచంద్ర నగర్‌లో పూలలక్ష్మి నివాసం ఉంటూ ఆసుపత్రి ఎదుట లాడ్జీలకు అమ్మాయిలను పంపుతుండగా షీటీమ్స్‌ పట్టుకున్న సంగతి విదితమే. జైలుకు వెళ్లిన ఆమె బెయిలుపై బయటకు వచ్చి వీకర్‌సెక్షన్‌ కాలనీలో వెంకటలక్ష్మి అనే మరో …

Read More »

క‌ర్నూల్ జిల్లా హ‌త్య‌లో టీడీపి సీనియ‌ర్ నాయ‌కుడు హ‌స్తం

క‌ర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల …

Read More »

మార్గమధ్యలో ప్రత్యర్థులు కాపు కాచి హత్య…గ్రామంలో టెన్షన్ టెన్షన్

గత మే నెలలో పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. అలాంటి ఘటనే మళ్లి అదే కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో …

Read More »

చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పత్తికొండ నియోజక వర్గం ఎర్రగుడిలో రైతులతో వైఎస్ జగన్‌ ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని ప్రశ్నించారు. పట్టి సీమలో నీళ్లు పోసి, ప్రకాశం బ్యారేజీ వద్ద 50 టీఎంసీలు సముద్రంలో విడిచి పెడితే ఫలితం ఏముంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాస్తున్నా, ఆ వివాదాన్ని పరిష్కరించడం లేదన్నారు. దీంతో 45 టీఎంసీల నీరు …

Read More »

జ‌గ‌న్‌ని రాళ్ళ‌తో కొట్టాల‌న్న.. క‌ర్నూలు టీడీపీ నేత‌..!

కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రానికి రహస్యంగా లేఖలు రాసిన ప్రతి పక్షనేత జగన్‌ను రాళ్లతో కొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలే …

Read More »

వైఎస్‌ జగన్‌ కు… పిల్లలు చేప్పిన మాటలు చాలా దారుణం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిచారు. జుటూర్‌‌, చిన్న హుల్తీ మీదుగా వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్‌ వద్ద బహిరంగ సభలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat