మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్కింగ్స్ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ షాక్ ఇచ్చాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్రుడు ప్రకటించేశాడు. తదుపరి చెన్నై కెప్టెన్గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్మెంట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నైకి కెప్టెన్గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో …
Read More »