పలు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించదగ్గ విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఆరేండ్లలో 512 మందికి పైగా విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి …
Read More »