న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ర్ట పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు బుధవారం న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక రాధాక్రిష్టన్ ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసారు. భేటీ సందర్బంగా ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న …
Read More »