గత ఐదేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి స్థితిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలని నమ్మించారు. కాని అసలు విషయం ఏమిటీ అనే విషయానికి వస్తే ప్రభుత్వంలో ఉన్న సొమ్మును రాష్ట్ర ప్రజలకు ఉపయోగించకుండా సొంత మనుషులకు, కుటుంబానికే పనులు చేసుకున్నారు. దాంతో ప్రజలు విసిగిపోయి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి …
Read More »