ఏపీ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని …
Read More »ఏపీలో హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్..!
హోంగార్డు పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. చిత్తూరు పోలీసు జిల్లాలో ఖాళీగా ఉన్న 160 హోంగార్డు పోస్టు ల భర్తీకు ఎస్పీ రాజశేఖర్బాబు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రూ.25 డీడీని చిత్తూరు పోలీసు కార్యాలయంలో అం దజేసి డిసెంబరు ఒకటి నుంచి దరఖాస్తులను పొందచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబరు 12లోపు అభ్యర్థులు నేరుగా అందజేయాలన్నారు. కాగా ఈ …
Read More »బ్రేకింగ్ న్యూస్… ఫలక్నుమా ప్యాలెస్లో బాంబు పెట్టామని
బాగ్జీయనగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్నుమా ప్యాలెస్లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ …
Read More »బాబోయ్… పోలీసు ఇన్స్పెక్టరు భార్యపై అత్యాచారం
దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. తాజాగా సస్పెండైన పోలీసు అధికారి జైలులో ఉండగా…ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని భార్యపై కుటుంబ స్నేహితుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని కల్యాణ్ ప్రాంతంలో వెలుగుచూసింది. ముంబయి నగరానికి చెందిన ఓ పోలీసు ఇన్స్పెక్టరు కేసులో చిక్కి సస్పెండ్ అవ్వడంతోపాటు జైలుకు వెళ్లాడు. భర్త ఏడాదిపాటు జైలులో ఉండగా అతని భార్య ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న …
Read More »తిరుపతి లాడ్జిలో పోలీసులే ఆపని చేస్తూ రెడ్ హ్యండెడ్ గా
మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్బీ ఎస్ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …
Read More »కూకట్పల్లి… హౌసింగ్ బోర్డులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది.ఇటీవలో కేపీహెచ్బీ ఓ సెక్స్ రాకెట్ను పోలీసులు చేధించిన విషయం తెలిసిందే.దాన్నిమరవక ముందే తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేశారు.కూకట్పల్లి 6వ ఫేజులో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో పశ్చిమబెంగాల్కు చెందిన యువతితోపాటు పలువురు విటులను అదుపులోకి …
Read More »అనంతలో మహిళలని కూడా చూడకుండా నీచంగా…ఇక జన్మలో టీడీపీకి ఓట్లు
‘మేమంతా ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీకే ఓట్లేస్తున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా ఇళ్లను కూల్చేస్తామని, పరిహారం కూడా ఇచ్చేది లేదని చెబుతోంది. జాయింట్ కలెక్టర్ (జేసీ)కి మా గోడు చెబుదామని వస్తే పోలీసులతో కొట్టించారు. మహిళలమని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించారు. ఇక జన్మలో టీడీపీకి ఓట్లేయం’ – గిరిజన మహిళల కన్నీటి ఆవేదన ఇది అధికారులు ఇళ్లు తొలగించడంతో పరిహారం కోసం రోడ్డెక్కిన గిరిజన మహిళల …
Read More »తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం : డీజీపీ మహేందర్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్శర్మ నుంచి మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు …ముందుగా డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన …
Read More »వెలుగులోకి వచ్చిన టీడీపీ నేతల అరాచకం!
ప్రస్తుతం అధికారం మాదే.. మేము ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా విర్రవీగుతున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల ఆగడాలు అంతటితో ఆగడం లేదు. ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు టీడీపీ నేతల బాధితులే. టీడీపీ నేతల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా అక్కడ కూడా టీడీపీ నేతల పెత్తనమే చెలామణి అవుతుంది. దీంతో సామాన్య ప్రజలు అటు మింగలేక.. ఇటు కక్కలేక చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు …
Read More »పోలీస్ చరిత్రలోనే తొలిసారి… హైదరాబాద్లో భిక్షాటన నిషేధం
ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సు, పలు అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో హైదరాబాద్ రహదారులపై భిక్షాటనను నగర పోలీసులు రెండు నెలల పాటు నిషేధం విధించారు. ఇది పోలీస్ చరిత్రలోనే తొలిసారి. నవంబరు 8 (బుధవారం) ఉదయం 6గంటల నుంచి జనవరి 7 వరకు అమలులో ఉంటుంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలో యాచకులు కనిపించరాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, పిల్లలను ఎత్తుకుని మహిళలు …
Read More »