తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీపై ఇతర పార్టీలకు చెందిన విమర్శకులకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సూపర్ క్లారిటీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్తో సంబంధాల విషయంలో స్పష్టంగా స్పందించారు. హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరిగిన ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018 కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నారని పలువురు విమర్శలు చేస్తున్న విషయాన్ని జర్నలిస్ట్ ప్రస్తావించగా…వారసత్వంపై …
Read More »తెలంగాణను ఏపీలో కలపకముందే ధనిక రాష్ట్రం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్ క్లేవ్ -2018 సదస్సులో పాల్గొన్నారు .ఈ సదస్సులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ద్ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఇంకా ఏ విషయంలో అయిన సరే ఎప్పటికి …
Read More »