రైతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు బీమా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు ఈ సర్వే కొనసాగనుంది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. తర్వాత ఆ రైతులకు నామినీ …
Read More »