ఈరోజు ఆదివారం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ కు వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు రెండో వన్డే మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ 10 నిమిషాలు ఉండనుంది. ఇక డ్రింక్స్ బ్రేక్ ఉండదు. ఎట్టకేలకు గెలవాల్సిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. ఇప్పటికే ఈ సిరీస్ లో కివీస్ 1-0తో లీడ్ లో …
Read More »శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ధావన్ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధావన్ పేరిట ఐపీఎల్లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని …
Read More »కివీస్ పర్యటనకు శిఖర్ ధావన్ దూరం
టీమిండియా సీనియర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరం కానున్నారు. శిఖర్ ధావన్ కు మరల గాయం కావడంతో అతను దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు యజమాన్యం తెలిపింది. ఆసీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో ధావన్ గాయపడ్దాడు. అయిన కానీ గాయాన్ని లెక్కచేయకుండా నిన్న ఆదివారం జరిగిన మూడో మ్యాచులో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫించ్ …
Read More »కొంటె పని.. విమానంలో శిఖర్ ధావన్ ఏం చేశాడో చూడండి..!!
గత కొన్ని రోజులనుండి జరుగుతున్నఐపీఎల్ – 2018 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్ లు గెలిచి మంచి జోరు మీద ఉంది.ఒకపక్క ఐపీఎల్ లో తమ సత్తా చాటుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు..విమాన ప్రయాణ సమయాల్లో చాలా సరదాగా గడుపుతుంది. అందుకు నిదర్శనం..సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన పనే..! టీ౦లోని తోటి ఆటగాళ్లతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న శిఖర్ ధావన్, …
Read More »