లాప్ట్యాప్ ఛార్జింగ్లో ఉంచి వర్క్ చేసుకుంటుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా మేకలవారిపల్లెలో చోటుచేసుకుంది. సుమతి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టి వర్క్ చేసుకుంటుండగా అది పేలి మంటలు వచ్చాయి. దీంతో సుమతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కడపలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగిందా? ల్యాప్ ట్యాప్ ఛార్జింగ్లో పెట్టి ఎక్కువసేపు అలా వర్క్ …
Read More »