శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మరణమృదంగం’లో కథానాయికగా శృతి సోదీని ఎంపిక చేసినట్టు చిత్రనిర్మాత కుంచపు రమేశ్ తెలిపారు. తెలుగు తెరకు ‘పటాస్’తో కథానాయికగా పరిచయమైన ఆమె… తర్వాత ‘సుప్రీమ్’లో ప్రత్యేక గీతంలో సందడి చేశారు. మరో రెండు చిత్రాల్లో కథానాయికగా చేశారు. కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగులో చిత్రం చేస్తున్నారు. వెంకటేశ్ రెబ్బా దర్శకత్వం వహిస్తున్న ‘మరణమృదంగం’ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈ …
Read More »