Home / Tag Archives: singireddy niranjanreddy (page 2)

Tag Archives: singireddy niranjanreddy

సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్స‌హిస్తుంద‌ని, అందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సేంద్రీయ సాగుకు ప్ర‌భుత్వ ప్రోత్సాహంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి అని అన్నారు. పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి. పప్పుగింజలు, నూనె గింజలు …

Read More »

సాగుకి సాయం చేయండి

తెలంగాణలో సాగు మరింత విస్తరించాల్సిన అవసరం వుందని, సాగుకు సాయం పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో 63.26 లక్షల వ్యవసాయ క్షేత్రాలు, కోటి 50 లక్షల ఎకరాల సాగు భూమి వుందని, ఇందులో91.48 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని చెప్పారు. వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, డిజిటల్ అగ్రికల్చర్ విధానం, జాతీయ నూనెగింజలు, అపరాలు, ఆయిల్ …

Read More »

వేరుశ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హిస్తాం -మంత్రి నిరంజ‌న్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయంగా వేరు శ‌న‌గకు డిమాండ్ ఉంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంల రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట సాగును పెంచుతామ‌ని వెల్ల‌డించారు. న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిట్యాల‌లోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంట‌సాగును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్న‌ద‌ని చెప్పారు. త్వరలో …

Read More »

కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్‌ పెద్దఎత్తున నిధులు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని  కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్‌ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయిపల్లి కాలనీలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌల్ట్రీఫాం మాదిరిగానే గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించేలా …

Read More »

వ్య‌వసాయ యాంత్రీక‌ర‌ణ‌ను ప్రోత్స‌హిస్తున్నాం-మంత్రి నిరంజ‌న్ రెడ్డి

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణకు సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌లో భాగంగా హార్వెస్ట‌ర్లు, ఇన్నోవ‌ర్స్, రీప‌ర్ల వంటి ఆధునిక వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు రైతుల‌కు అంద‌జేశామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 6,66,221 మంది రైతులు ల‌బ్ది పొందార‌ని తెలిపారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ కోసం రూ. 951 కోట్ల 28 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. 2021-22 సంవ‌త్స‌రానికి కార్యాచ‌ర‌ణ ప్ర‌క్రియ …

Read More »

యాసంగి పంట‌ల‌ సాగుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

యాసంగి పంట‌ల సాగుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు హాజ‌ర‌య్యారు. యాసంగిలో ఏయే పంట‌ల‌ను ఏయే ప్రాంతాల్లో సాగు చేయాల‌నే అంశంపై సీఎం చ‌ర్చిస్తున్నారు. వానాకాలంలో మాదిరిగానే యాసంగిలోనూ నియంత్రిత సాగు స్ఫూర్తి కొన‌సాగాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో నిన్న జ‌రిగిన స‌మావేశంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యాఖ్యానించిన …

Read More »

రైతుబంధు పథకంలో ఆంక్షలు లేవు

రైతుబంధు నిధులు ఇంకా జమకాని రైతుల సందేహాలను క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధు పథకం అమలులో ఏ విధమైన ఆంక్షలు లేవని.. సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శమని.. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో …

Read More »

ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ..మంత్రి నిరంజన్ రెడ్డి

ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ నిర్వహించాలని, పాలకవర్గాల గడువు ముగిసిన సొసైటీలకు ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకార శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి ఛాంబర్ లో ముఖ్యమయిన సమావేశం నిర్వహించారు. సొసైటీల ఆడిట్ లు అన్నీ సకాలంలో పూర్తి చేయాలని, నామమాత్రపు ఆడిట్ లను పక్కన పెట్టాలని, సొసైటీలను సక్రమంగా, పకడ్భంధీగా నిర్వహించాలని అన్నారు. ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై …

Read More »

తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్కడు..?

తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్‌ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్‌ 2018 సెప్టెంబర్‌ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్‌ ఫోర్స్‌కు గాను యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంట్రెన్స్‌ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్‌ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat