తన కెరీర్లో ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం లాంటి ఫాంటసీ డ్రామా, శివమ్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించాడు. అదే బాటలో ఇప్పుడు మరోసారి రూటూ మార్చి రాగల 24 గంటల్లో అంటూ క్రైమ్ థ్రిల్లర్ను రూపొందించాడు. ఈ మూవీలో సత్యదేవ్,ఈషా రెబ్బా,గణేష్ వెంకట్రామన్,రవివర్మ,శ్రీరామ్,ముస్కాన్ సేతి తదితరులు నటించారు. ఈ మూవీలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటకు ఎదురయ్యే సమస్యలు.. కష్టాలను చూపిస్తూనే మరోవైపు …
Read More »