భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పశ్చిమ బాంద్రాలోని వీధులను సచిన్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మేమంతా కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేయాలి.’ అని సచిన్ అభిమానులను కోరాడు. ‘స్వచ్ఛతే సేవ’ …
Read More »