Home / Tag Archives: syber crime

Tag Archives: syber crime

వైసీపీ సోషల్ మీడియాపై పవన్‌కల్యాణ్‌ పోలీసులకు ఫిర్యాదు

తమ పార్టీపై సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ సోషల్‌ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్‌ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి …

Read More »

రవిప్రకాశ్‌ కోసం మూడు రాష్ట్రాల్లో జల్లెడ..ఏ క్షణమైనా అరెస్ట్‌

సంతకం ఫోర్జరీ, డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. తాము ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన్ని విచారించేందుకు పోలీసులు పలు సందర్భాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. సైబర్‌క్రైమ్‌ పోలీసు సేష్టన్ …

Read More »

టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి విచారణకు హాజరు..!

టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు… ఇవాళ ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో …

Read More »

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వేట…అజ్ఞాతంలో ఉన్న టీవీ9 రవిప్రకాశ్‌

నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ… టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. కాగా …

Read More »

కేరళ వరద విరాళాలను నకిలీ అకౌంట్స్ కి తరలింపు..జాగ్రత్త

కేరళ వరద సంబంధిత విరాళాలను దోచుకోవడానికి కేటుగాళ్లు సిద్ధమైయారు. ఎస్‌బీఐ ఖాతా ద్వారా వరద విరాళాలను అక్రమంగా వసూలు చేసేందుకుప్రయత్నిస్తునారు. అయితే ఎట్టకేలకు ఈ అక్రమానికి అధికారులు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కేరళ సీఎం ‘డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్’ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను ఛేదించామని ఎస్‌బీఐ ప్రతినిధి వెల్లడించారు. ఖాతా నంబర్ 20025290179, త్రివేండ్రం పేరుతో సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అయింది. అయితే ఈ అకౌంట్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat