దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నాలుగో రౌండ్ కూడా ముగిసింది. వరుసగా నాలుగు రౌండ్లలోనూ బీజేపీయే తన హవాను కొనసాగిస్తోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రభాకర్రెడ్డి స్వగ్రామమైన పోతారంలో 110 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. కాగా దుబ్బాకలో ఇప్పటి వరకూ దుబ్బాకలో 28,074 ఓట్ల లెక్కింపు పూర్తైంది. 2,684 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు కొనసాగుతున్నారు. …
Read More »కలవరపెడుతున్న విజయశాంతి ట్వీట్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత విజయశాంతి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరింది. కాంగ్రెస్ భవిష్యతను కాలం ప్రజలే నిర్ణయించాలి’ అని ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలు బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీజేపీలో జాయిన్ అవుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది
Read More »ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు
ఇటీవల సంగారెడ్డిలో కిసాన్ మజ్దూర్ దివాస్ పేరిట రైతు దీక్ష నిర్వహించారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఈ నిరసన జరిగింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణికం ఠాగూర్ నియామకమైన తర్వాత జరిగిన పెద్ద ప్రోగ్రాం ఇది. దీనికి మాణికం ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరై సంగారెడ్డి గంజ్ మైదానంలో దీక్ష చేశారు. ఈయనతోపాటు టీపీసీసీ ముఖ్యనేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, …
Read More »గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అల్వాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నందికంటి శ్రీధర్తో పాటు పలువురు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ నరసింహారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
Read More »ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో రేవంత్ను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి జిల్లాలోని మియాఖాన్గూడ వద్ద డ్రోన్ కెమెరాలను వియోగించిన కేసులో రేవంత్ను ప్రధాన నిందితుడిగా …
Read More »రేవంత్ జైలుకెళ్ళడం ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూము లు కబ్జాచేసిన కాం గ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఇంచార్జి మేడి పాపయ్య మాది గ ధ్వజమెత్తారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించిన రేవంత్రెడ్డిని వెంటనే అరెస్టుచేసి, భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లను ఆక్రమించి గేట్లు పెట్టుకోవడమే …
Read More »గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్,టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు అని వార్తలు ఆ జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …
Read More »అడ్డంగా దొరికిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డంగా దొరికారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో మంగళవారం రాత్రి ప్రచారం చేసేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నించారు. ఈ విషయం తెల్సిన స్థానిక టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ,నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్దుకున్నారు. ఈ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గాల లొల్లి ఉందని సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా పార్టీలోని అంతర్గత కలహాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ,స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. వీరి సాక్షిగా భువనగిరిలోని సంకల్ప్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో తనను వేదికపైకి ఆహ్వానించలేదని …
Read More »ఏపీకి 3రాజధానులపై మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …
Read More »