తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కుటుంబాలకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అత్యున్నత పథకం రైతు బీమా. అనారోగ్యం కారణంగా.. లేదా ఏదైన కారణంతో రైతు మరణిస్తే ఆ రైతును నమ్ముకుని ఉన్న కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటికి పలు కారణాలతో అకాల మృతినొందిన దాదాపు …
Read More »తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి అన్నారు..ఏపీలో అమరావతి రాజధాని తరలింపుపై రేవంత్ రెడ్డి స్పందించారు.. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ”అమరావతిలో రైతులు ధర్నాలు,రాస్తోరోకులు చేస్తుండటం వలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశం,అనిశ్చిత పరిస్థితులు చోటు చేసుకోవడంతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి.దీంతో తెలంగాణ రాష్ట్రా ఆదాయం పెరిగింది అని అన్నారు.దీనిపై …
Read More »మంత్రి హారీష్ రావు ఆరోగ్య సలహాలు…
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సిద్దిపేట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మనం ఏది పోగోట్టుకున్న కానీ తిరిగి సంపాదించుకోవచ్చు.కానీ ఆరోగ్యం పాడైతే తిరిగి దాన్ని వెనక్కి తెచ్చుకోలేము” అని అన్నారు. మంత్రి హారీష్ రావు ఇంకా మాట్లాడుతూ”సిద్దిపేటలో ఉన్న పలు హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ శుచి,శుభ్రత లక్ష్యంగా మొత్తం ఇరవై సూత్రాలను …
Read More »అధికారంలో ఉన్న పార్టీకి పాలకవర్గం ఉంటే పెద్ద ఎత్తున నిధులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మధిర మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించే సత్తా టిఆర్ఎస్ పార్టీకి ఉందని మున్సిపాలిటీలోని ప్రజలు ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల …
Read More »సిద్దిపేటలో పట్టుదారం పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో పట్టు దారం పరిశ్రమను ఇండోరమ సింథటిక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు. సిరిసిల్ల,పోచంపల్లి,గద్వాల ,నారాయణ పేట్ ,కొత్త కోట చేనేత కార్మికులు పట్టుదారం కోసం బెంగుళూరుపై ఆధారపడుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే కార్మికులకు దూరాభారం తగ్గుతుంది. రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన …
Read More »హైదరాబాద్ కు మరోఖ్యాతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ లో చేపట్టిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన టాప్ టెన్ నగరాల్లో హైదరాబాద్ మహానగరానికి చోటు లభించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు,ఉద్యోగులు,సిబ్బంది చేసిన విశేష కృషిని స్వచ్ఛ భారత్ విభాగం అభినందించింది. వీరిని మిగతా నగరాల సిబ్బంది కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చింది. సిటిజన్ ఫీడ్ బ్యాక్ కూడా …
Read More »మాకు న్యాయం చేయండి-చైర్మన్ ఎర్రోళ్లకు విన్నవించుకున్న బాధితులు
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన పాల్వంచలోని కేటీపీఎస్ కు సమీప దూరంలో రేజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దూదియ తండా,హార్యా తండా,మాన్య తండా,సూర్యతండాలల్లో నివాసముంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.ఎర్రోళ్ల శ్రీనివాస్ ను శుక్రవారం బషీర్ బాగ్ లోని కమిషన్ కార్యాలయంలో కలిశారు. కేటీపీఎస్ కు సమీపంలో ఉంటున్న తమ తండాలు కాలుష్య ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి కొత్తగూడెం ఐటీడీఏ అధికారి …
Read More »మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రానున్న పది రోజులు అత్యంత కీలకం.. అందుకే గడపగడపకు వెళ్లి ప్రచారం చేయండి. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రామీణ నేతల సేవలను అందర్నీ ఉపయోగించుకోవాలి. …
Read More »సిరిసిల్లలో జేన్టీయూ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిరిసిల్ల. సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన కాలేజీ సకల సౌకర్యాల నిమిత్తం రూ.300కోట్లు అవసరం అవుతాయని కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. ఈ క్రమంలో మొదటి విద్యాసంవత్సరం కోసం రూ.50-100కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. …
Read More »తెలంగాణలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బడులకు,కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.ఇందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖు వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. తర్వాత తిరిగి పదిహేడో తారీఖున ప్రారంభమవుతాయి. ఈ నెల పదకొండున రెండో శనివారం కూడా పనిదినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరమంతా రెండో శనివారం కూడా పాఠశాలలకు పనిదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ …
Read More »