Home / Tag Archives: telanganacmo (page 17)

Tag Archives: telanganacmo

అభివృద్ధి, సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి

పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 130-సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్, ముఖ్య నాయకులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మేల్యే కే.పీ.వివేకానంద గార్లు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సీ ఎం కెసిఆర్ గారి నాయకత్వములో పురపాలక మంత్రి కేటీఅర్ గారి సహకారంతో నియోజికవర్గం లో కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారంలో విస్తృతంగా …

Read More »

సర్వేల పేరు తో మోసం చేశారు

పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఇలా మోసం చేస్తుందనుకోలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీని బతికించానని తెలిపారు. ఇంతచేసినా తనకు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. సర్వేల పేరు తో మోసం చేశారని, ఇవాళ పార్టీని తెలంగాణలో నాశనం పట్టించారని ఆగ్రహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం పనిచేసిన …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అర్షం విక్రమ్ పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,తాజా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు.వారికి గులాబీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి విధేయతగా పనిచేసే వారికి ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని,నియోజకవర్గంలోని చాలా మంది యువత కు ప్రత్యేక స్థానం …

Read More »

కళతప్పిన కులవృత్తులకు జీవం పోసిన నేత సీఎం కేసీఆర్

తెలంగాణ యువతకు ఉపాధి, నైపుణ్యాలను పెంచేందుకు బీసీ బంధు వంటి సంక్షేమ పథకాలతో కళ తప్పిన కులవృత్తులకు జీవం పోసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గార్లు అన్నారు. శనివారం కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 129 – డివిజన్ కార్పొరేటర్, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుపేదలు ఎక్కువగా ఉండే …

Read More »

ముచ్చటగా మూడవ సారి లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని  128 చింతల్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎల్ బీ నగర్ మరియు పద్మశాలి బస్తి లో కాలనీవాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలపై చురుగ్గా స్పందించే నాయకుడు కె.పీ.వివేకానంద్ లాంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే సుపరిపాలన, సంక్షేమం సాధ్యమని నమ్ముతున్నాము.. వారి అడుగుజాడల్లో నడుస్తూ కాలనీ అభివృద్ధికి తోడుంటామని నవంబర్ 30 వ జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే వివేకానంద్ గారికే తమ …

Read More »

అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్నిఅగ్రపథాన నిలిపాం : ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీలో గత తొమ్మిదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద్ అన్నారు. ఈ రోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డ్ జయభేరి టవర్స్ మరియు బాల గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద గారు పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల …

Read More »

కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీలోకి జంపింగ్స్ క్రమక్రమంగా ఊపందుకుంటూన్నాయి.. ఈ క్రమంలో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. తాజాగా మాజీ ఎంపీ వివేక్ టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే మరోవైపు వివేక్ కు బీజేపీ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించనున్నట్లు …

Read More »

స్వతంత్రులుగా నిలబడి గెలవాల్సింది

ఖమ్మం తెలంగాణ భవన్ లో మంత్రి అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర సాకారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల సహకారం ఏ మాత్రం లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఖమ్మం తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,వారిద్దరి పేర్లు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో …

Read More »

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు కనుమరుగవడం ఖాయ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు కనుమరుగవడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్‌   అన్నారు. రైదుబంధు నిలిపివేయాలని, సంక్షేమ పథకాలు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ లేఖ రాయడంపై అన్నదాతలు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. గిరిజనులను అవమానించిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. రూ.వెయ్యి ఇచ్చి గుడుంబా …

Read More »

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంత విలువైందో తెలిపే సినిమా డైలాగ్‌ ఇది. సినిమా డైలాగే కదా! అని మీరు తేలిగ్గా తీసిపారే యొచ్చు. కానీ ఓటమి అంచులదాకా వెళ్లి బయటపడ్డ నేతలను అడిగితే తెలుస్తుంది.. ఆ డైలాగ్‌ విలువ.. ఓటు విలువా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి తెలంగాణ వరకు గత నాలుగు అసెంబ్లీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat