Home / Tag Archives: trswp (page 226)

Tag Archives: trswp

ప్రభుత్వ లక్ష్యం అదే..!

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటడులో ఈ రోజు గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… రైతు సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి తేడా చూడండి. వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలని సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. …

Read More »

సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో గత నలబై ఎనిమిది రోజులుగా చేస్తోన్న ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు నిన్న బుధవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి విదితమే. ఎలాంటి భేషరతుల్లేకుండా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జాక్ ఆర్టీసీ యజమాన్యాన్ని,ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం …

Read More »

మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హారీష్

” మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకొనే స్థోమత లేదు ఆందోళన తో సతమతమవుతున్న చూస్తుండగా 12 ఏళ్లు గడిచాయి.. నన్ను ఆదుకోవాలి అని సిద్దిపేట గణేష్ నగర్ 22 వ వార్డు చెందిన 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం. .ప్రయివేటు …

Read More »

మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహాబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మాలోతు కవితకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవితను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. సంపూర్ణ అక్షరాస్యత ,విద్యా సౌకర్యాలను మెరుగపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ విధివిధానాలను …

Read More »

పదో తరగతి పరీక్ష ఫీజు గడవు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపు గడవును మరోసారి పెంచారు. ఇప్పటికే గతంలో ఒక్కసారి పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి పెంచింది. గతంలో పొడిగింపుతో నిన్న బుధవారంతో గడవు ముగిసింది. తాజాగా ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు గడవు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు ఫీజు చెల్లించవచ్చు అని …

Read More »

ఇండియా జాయ్ లో మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రపంచ స్థాయి స్టూడియోలకు నెలవుగా తెలంగాణ రాష్ట్రం మారింది. యానిమేషన్ వచ్చాక మరోస్థాయికి మూవీ మేకింగ్ చేరుకుంది. బాహుబలి, అరుంధతి ,రోబో లాంటి మూవీల రాకతో యానిమేషన్ రంగంపై యువతకు …

Read More »

ఆర్టీసీ సమ్మె విరమణపై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నలబై తొమ్మిది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది నిరవధికంగా సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. అయితే నిన్న బుధవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తోన్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆర్టీసీ యజమాన్యం, ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీ సిబ్బందిని భేషరత్ గా విధుల్లోకి తీసుకోవాలని విన్నవించుకుంది. మరి సమ్మెపై మొదటి నుండి మెట్టు దిగని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై యావత్తు …

Read More »

మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్‌ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.

Read More »

పలు రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఫార్మా, ఐటి, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అధర్ సిన్హా అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో సమావేశమైనది. ఈ సమావేశంలో …

Read More »

మీకు అండగా నేను ఉంటా ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్దిదారులకు రూ. 14లక్షల 50వేల రూపాయల చెక్కులను హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat