తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిది.గడిచిన ఐదేండ్లలో లాభాలు ఇంతకుఇంత పెరుగుతూ వస్తున్నాయి.సింగరేణి సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనం. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది . సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.2017-18లో సింగరేణి లాభాల్లో 27% బోనస్ అందించాం.ఈ …
Read More »తెలంగాణలో దసరా సెలవులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లకు,కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులను ఖరారు చేసింది. అందులో భాగంగా అన్ని రకాల స్కూళ్లకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదమూడో తారీఖు వరకు సెలవులను ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు సెలవులు ఇచ్చారు. అయితే సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈ …
Read More »ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఒక కేసు వివాదంలో ఎస్ఐ తో జరిగిన వాగ్వాదంతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనను గమనించిన సహచర సిబ్బంది ప్రకాశ్ ను ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.
Read More »అవినీతి రహిత పాలనే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పాలనలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టీఆర్ఎస్ సర్కారును ఆదర్శంగా తీసుకుంటుంది. రాష్ట్రంలోని పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొత్త పురపాలక చట్టంపై జీహెచ్ఎంసీ ఆఫీసులో జరిగిన సదస్సులో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసమే కొత్త …
Read More »మాటిస్తే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు
తెలంగాణ రాష్ట్రంలోని అని వర్గాల సంక్షేమాభివృద్ధికై పలు పథకాలను తీసుకొచ్చి.. చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. ఈ క్రమంలో ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాలకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 661 గురుకులాలు ఏర్పాటు చేశాం. అన్ని సర్కారు హాస్టళ్లలో సన్నబియ్యంతో ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న చర్చలో భాగంగా మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »మమ్మల్ని తెలంగాణ లో కలపండి-మహారాష్ట్ర బోర్డర్ ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »టీఆర్ఎస్ లో ఒకటే వర్గం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గాల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారీటీచ్చారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు దేశంలో ఏ పార్టీలో కూడా ఉండవు. అవినీతి అక్రమాలతో పాటు ఎక్కువ వర్గాలుండే పార్టీ ఏదైన అంటే అది కాంగ్రెస్ పార్టీ అని “ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”టీఆర్ఎస్ లో ఒకటే వర్గం.. …
Read More »మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ,మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఈ రోజు సోమ వారం హైదరాబాద్ మహానగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి, విప్ వినయ్ భాస్కర్ ,ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ,ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ” మంత్రిగా నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ వర్కింగ్ …
Read More »కోడెల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి …
Read More »యూరేనియం తవ్వకాలను నిషేదిస్తూ తీర్మానం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యూరేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమ వారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా యూరేనియం తవ్వకాలపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము ఎవరికి యూరేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇవ్వబోం …
Read More »