Home / Tag Archives: trswp (page 252)

Tag Archives: trswp

పరకాలలో ఎమ్మెల్యే చల్లా పర్యటన

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ,పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అందజేశారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి …

Read More »

బతుకమ్మ చీరెతో నేతన్నకు భరోసా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో ముడిసరుకుపై రాయితీలు ఇవ్వడమే కాకుండా .. ఆసరాను కల్పించడం.. చేనేత రుణాలను మాఫీ చేయడం లాంటి పలు పథకాలను అమలు చేస్తూ నేతన్నలకు సర్కారు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా ప్రతి బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఆడబిడ్డలకు చీరెలను …

Read More »

గల్లీలు గలీజు చేస్తే మీ జేబులు గుల్లే..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే తొలి ప్రభుత్వంలో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసి బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం నిర్మించడానికి బాటలు వేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే గ్రామాల్లో.. పల్లెల్లో ఆరవై రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు. తాజాగా పల్లెల్లో గ్రామాల్లో మారుమూల …

Read More »

రాజకీయాలకు పనికిరానోడు “రేవంత్‌రెడ్డి “

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైంది. పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి. జెన్‌కో …

Read More »

పాలమూరులో హరిత వినాయకుడు

వచ్చే నెల రెండో తారీఖు వినాయక చవితి అని మనకు విదితమే. అయితే ఈ క్రమంలో వినాయక చతుర్థి వచ్చిందంటే భక్తులందరిలోనూ ఎక్కడలేని ఆనందం. శిల్పులు అనేక రూపాల్లో ఆయన విగ్రహాలు మలుస్తుంటారు. విభిన్న రూపాల్లో, ఆకర్షణీయ రంగుల్లో ఆ విఘ్ననాథుడిని రూపొందిస్తారు. కానీ, పట్టణంలోని ఓ పాఠశాలలో మాత్రం వినాయక చతుర్థి రాకముందే గణేశుడు వెలిశాడు. అది కూడా ప్రకృతికి అనుగుణంగా, ఆకట్టుకునే విధంగా. బచ్‌పన్ స్కూల్‌లోని ఆవరణలో కొబ్బరి …

Read More »

ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఎంపీ జోగినపల్లి..!

సహాజంగా ఒక ఎంపీ నిధులు అంటే కాంట్రాక్టులు , కమీషన్లు కాదు . అటవీ భూమిలో మొక్కలకు ప్రాణం పోయడం అని నిరూపించారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . అసలు ఆ ఆలోచన రావడమే ఒక అద్భుతం . అయినా నిత్యం ప్రకృతి మాత గురించి ఆలోచించే ప్రగతి రథసారధి వెన్నంటి ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రాకుండా ఎందుకు ఉంటాయి. కోట్లకు పడగలెత్తిన వారు కూడా పర్యావరణం గురించి ఆలోచించడం …

Read More »

రామప్ప అభివృద్ధికి నడుం బిగించిన ఎమ్మెల్సీ పోచంపల్లి..

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంటే ఠక్కున వరికోల్ శ్రీమంతుడు అని గుర్తు పడతారు. ఆయన అంతగా తనకు జన్మనిచ్చిన ఊరికి అంతగా మేలు చేశారు.ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతుంటారు. దాన్నే నిజం చేస్తూ పోచంపల్లి గత సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు.. ఆసరా పెన్షన్ నుండి హరితహారం వరకు కార్యక్రమం ఏదైన సరే తన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దారు. …

Read More »

ఎకో టూరిజం పార్క్ గా కీసరగుట్ట అటవీ ప్రాంతం..!

మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని 2024 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడం కోసం కీసరగుట్టకు చేరుకుని హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, పాల్గొన్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, పలువురు అధికారులు, పలు కళాశాలల,పాఠశాలలు విద్యార్థినీ విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా …

Read More »

అభయారణ్యంలో పచ్చదనం  పెంచుతా

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని కీసరగుట్ట అభయారణ్యాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌  అక్కడకి చేరుకుని పెద్దెత్తున మొక్కలను నాటి హారిత యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎంపీ సంతోష్‌ కుమార్ పిలుపుతో కార్యకర్తలు, విద్యార్థులు, అభిమానులు  పెద్దెత్తున కీసరగుట్ట కు తరలివచ్చి.. 15 వేల మొక్కలను నాటారు. మంత్రి మల్లారెడ్డి,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  2042 ఎకరాల అటవీ …

Read More »

ఎంపీ జోగినపల్లి సంతోశ్ సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే అరూరి

తెలంగాణలో ఇప్పుడో సరికొత్త ఛాలెంజ్‌ తెలంగాణలో సందడి చేస్తోంది. అదే గ్రీన్ ఛాలెంజ్..! మూడు మొక్కలు నాటి…మరో ముగ్గురికి సవాల్ విసరాలి. ఇప్పుడు తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో హరితహారం చేపడుతోంది. ఇందులో రాజకీయ, సినీ,క్రీడా, సామాన్య ప్రజల్నిభాగస్వామ్యం చేసి వారితో చెట్లు నాటించడానికి పుట్టుకొచ్చిందే గ్రీన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat