ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్స్ కు చెందిన టీవీ5 వైస్ ప్రెసిడెంట్ ,ఎడిటర్ ఇ సాంబశివరావు ఏపీకి ప్రత్యేక హోదా అనే చర్చను ప్రముఖ దర్శకనిర్మాత రచయిత అయిన పోసాని కృష్ణమురళితో నిర్వహించిన సంగతి విదితమే.ఈ చర్చ కార్యక్రమంలో భాగంగా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా ..? లం.ముం.లు లేరా ..రియల్ ఎస్టేట్ పేరిట దోచుకునే దళారులు లేరా అని ఇండస్ట్రీలోని మహిళా క్యారెక్టర్ …
Read More »మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానిస్తున్న ఆస్థాన మీడియా-మహిళా సంఘాలు ఎక్కడ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని ఆస్థాన మీడియాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శిస్తున్న కొన్ని తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారికి ఆడవారంటే ఎంత మర్యాదనో..గౌరవమో గత కొంతకాలంగా మహిళలను ఉద్దేశించి వారు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోడలు మగబిడ్డను కంటానంటే అత్తా వద్దంటదా అని యావత్తు మహిళా లోకాన్ని …
Read More »