భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం టీమిండియా కెప్టెన్ రోహిత్ సేన అక్టోబర్ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్ దశలో టీమ్ఇండియా తొమ్మిది మైదానాల్లో మ్యాచ్లు ఆడనుండగా.. అందులో హైదరాబాద్కు చోటు దక్కలేదు. తొలి మ్యాచ్లో డిఫెండిగ్ చాంపియన్ ఇంగ్లండ్తో రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్కు అహ్మదాబాద్ …
Read More »