ఏపీలో అధికాంలో ఉన్న టీడీపీ సర్కార్కి కొంపముంచే వార్త ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 2014లో కొద్ది తేడాతో అధికారం దక్కించుకున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జాతకం తారుమారు కావడం ఖాయమని రిపబ్లిక్ మీడియా సర్వే తేల్చేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలాగైనా అధికారంలోకి రావాలన్ని నిరంతరం శ్రమిస్తున్న వైసీపీ జాతకం కూడా ఆ సర్వేలో తేలిపోయింది. 2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన …
Read More »జగన్ కు అధికారం ఇచ్చే అస్త్రాలు ఇవే…!!
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు అండ్ గ్యాంగ్కి ఊహించని షాక్.. సంచలనం రేపుతున్న రిపబ్లిక్ మీడియా సర్వే రిపోర్ట్..!
ఏపీ రాజకీయ వర్గాల్లో రిపబ్లిక్ మీడియా విడుదల చేసిన సర్వే రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినా.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 13 పార్లమెంట్ స్థానాలు దక్కనున్నాయని రిపబ్లిక్ సర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక ఏపీలో గత ఎన్నికల రిజల్ట్ మనం గమనిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న …
Read More »చంద్రబాబు అలా బతికిపోయాడట..! లేకుంటేనా..!!
అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. …
Read More »చంద్రబాబూ.. షేమ్ షేమ్..!!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో యజ్ఞం చేస్తుంటే తామేదో ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు, చంద్రబాబు మమ్మల్ని రక్షసుడి టైప్లో చూస్తున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. చంద్రబాబు తనకు శత్రువు అనుకుంటే పర్వాలేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకుంటే పొరపాటే నంటూ చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి …
Read More »చంద్రబాబు ఆశలు.. గల్లంతు చేయనున్న జగన్.. తేల్చేసిన విశ్లేషకులు..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ నీళ్లు జల్లడం ఖాయమనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతోంది. అసలు మ్యాంటర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వరలోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్రబాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విషయాన్ని పదే పదే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో.. జనం కన్నీటి గాథలు విన్న జగన్.. సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతన అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జగన్కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో …
Read More »ఆ నాలుగు జిల్లాల్లో జగన్ పాదయాత్ర హిట్టా… ఫట్టా.. పీకే టీమ్ నివేధికలు ఏం చెబుతున్నాయ్..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర త్వరలోనే చిత్తూరు నుండి నెల్లూరు జిల్లాకు మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు.. నెల్లూరు జిల్లాలో పాదయాత్రను సక్సెస్ చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగన్ పాదయాత్ర ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని.. చిత్తూరు జిల్లాలో జోరుగా జగన్ పాదయాత్రని సాగిస్తున్నారు. ఇక సీమలోని నాలుగు జిల్లాల్లోనూ జగన్ పాదయాత్రకు జనం …
Read More »సంక్రాతి రోజున పాదయాత్రకి.. బ్రేక్ ఇచ్చిన ‘జగన్’ కోసం.. అంతమంది జనం ఎందుకొచ్చారు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. కనుమరోజున చంద్రగిరి నియోజక వర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే రోజా అడ్డా అయిన నగరి నియోజక వర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సంక్రాతి రోజు రెస్ట్ తీసుకున్న జగన్… పండుగను ప్రజలతో ఘనంగా జరుపుకున్నారు. తమ నాయకుడు పండగ రోజు ఎలా ఉంటాడా అని చూసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున పారకాల్వ చేరారు అభిమానులు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. ఫార్మల్ …
Read More »ఆ 17 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఝలక్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »