ఏపీ అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమోదై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో తెలపకుండా .. దాచిపెట్టి ఎన్నికల బరిలోకి దిగారు అని రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులు …
Read More »సీఎం జగన్ వారికి ఫోన్…వెంటనే ఆదేశాలు
ఏపీలో అవినీతి నిర్మూలనపై సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేశారు. అనినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్ హెల్ప్లైన్ కాల్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ నేరుగా కాల్ సెంటర్కి ఫోన్ చేసి పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని …
Read More »సీఎం జగన్ వార్నింగ్
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీరియస్ వార్నింగిచ్చారు. ఇక నుండి రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తుంది. ఇందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ఎవరైన ఉద్యోగులు అవినీతికి పాల్పడితే.. పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేసి.. నేరుగా ఇంటికి పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. …
Read More »మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం మద్యపానం నిషేధం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మద్యపానం ధరలు పెంచారు. ధరలు పెంచడం ద్వారా తిరుపతిలో భక్తులు రాకుండా ఉండేందుకు లడ్డు ధరలు.. రూంల ధరలు పెంచారు. ఈ రెండిటి మధ్య సంబంధం ఉంది కదా అని అన్నారు. దీంతో తమ మనోభావాలు దెబ్బ …
Read More »ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్
కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన సత్యం, ఆయన బృందానికి సీఎం వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. …
Read More »ఏపీలో మూడు కాన్సెప్ట్ సిటీలు..సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలను తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సిటీలను ఏర్పాటు చేసేలా …
Read More »ఏపీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆంగ్లమాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ, హ్యాండ్ బుక్స్ బాధ్యతను ఎన్సీఈఆర్టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్లో …
Read More »నాడు విజయవాడ సమస్యలు జగన్ విన్నారు.. నేడు విజయవాడ అభివృద్ధి కోసం జగన్ ఉన్నారు
వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పని చేస్తుందని, గత టిడిపి పాలనలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. పలు ప్రాంతాల్లోని ప్రజలతో కలిసి వారి సమస్యలు, ప్రజలకు నగర అభివృద్ధిపై ఉన్న అంచనాలు,అందుకు అనుగుణంగా అభివృద్ధికి కావలసిన అంచనాలు తయారు …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆంధ్రజ్యోతి పత్రిక కనిపించదా.?
ఏపీ ముఖ్యమంత్రిగా కొద్ది నెలల క్రితం విజయవాడ లోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వ్యవస్థలు పారదర్శకత తీసుకువస్తున్నారని. ఇంతకాలం పత్రికలు ఎల్లో మీడియా ఎలా వ్యవహరించిన పనిలేదని రాష్ట్రానికి సంబంధించి పాలసీలు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో పత్రికలు, మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చట్టపరంగా చర్యలు కచ్చితంగా తీసుకుంటామని …
Read More »జగన్ కు గుర్రం బొమ్మ ఇచ్చిన గవర్నర్ ఎందుకో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబాలు సోమవారం కలుసుకున్నాయి. మధ్యాహ్నం గవర్నర్ కుటుంబంతో కలిసి సీఎం కుటుంబం లంచ్ కు వెళ్లారు. ఈ మేరకు రాష్ట్రంలో జరుగుతున్న పాలనాపరమైన వేతనాలతో పాటు అనేక అంశాలపై గవర్నర్ తో జగన్ చర్చించారు. అలాగే గవర్నర్ సతీమణి ముఖ్యమంత్రి జగన్ సతీమణి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. గవర్నర్ జగన్ కలిసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సత్కరించిన సందర్భంలో గవర్నర్ …
Read More »