Home / Tag Archives: ys jagan (page 38)

Tag Archives: ys jagan

బస్సుల సీజ్ పై జగన్‌ ను జెసి దివాకరరెడ్డి ఏమన్నారో తెలుసా

గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ జెసి దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఇప్పుడేమో వందకు నూట యాబై మార్కులు ఇవ్వాలంటూ కామెంట్లు చేసాడు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది 100కు 150 మార్కులు వేస్తా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్‌ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నా …

Read More »

ఇందుకే దేశం మొత్తం జగన్ వైపు చూస్తుంది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు యావత్ భారతదేశం మొత్తం చూస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టే విధానం ప్రజాసంక్షేమాన్ని చూసుకుంటున్న పద్ధతి ప్రజలకు ఏం కావాలి అనే దాని పై అధికారులతో చేస్తున్న సమీక్షలు, కేంద్ర ప్రభుత్వం తో వ్యవహరిస్తున్న తీరు, రాజకీయ పార్టీలతో మెలుగుతున్న విధానం, తన రాజకీయ పార్టీని నడిపిస్తున్న సిద్ధాంతం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ వాస్తవానికి మొట్టమొదటి సారి …

Read More »

పుట్టినరోజు నాడు బిజీగా ఉన్న జగన్ తో 45 నిమిషాలు మాట్లాడిన అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం అమిత్ షాతో చర్చించారు. అయితే అమిత్ షా పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన సన్నిహితులు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు బిజెపి పార్టీకి చెందిన అగ్ర నేతలు అమిత్ షా ను కలిసేందుకు వచ్చారు. అయితే …

Read More »

సీఎం వైఎస్ జగన్ పాలనపై అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఏమన్నారో తెలుసా

హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్‌ సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. …

Read More »

మాకు ఎలాంటి పదవుల వద్దు.. వైసీపీలో చేర్చుకోండి చాలు…జగన్ సమాధానం ఏంటో తెలుసా

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి పోయారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు మంత్రి పదవులు కూడా క‌ట్ట‌బెట్టారు. అయితే 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలుకాగా, వైసీసీ అఖండ విజ‌యం సాధించింది. ఈనేప‌థ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మ‌ళ్లీ సొంత‌గూటికి చేరేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలయిన …

Read More »

నయా పైసా తీసుకోకుండా.. వందశాతం ఉచితంగా ఉగాది గిఫ్ట్ ఇదే

వచ్చే నూతన సవంత్సరంలో ఉగాది పండుగ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని కేటాయించడానికి సిద్దమైంది. పేదలకు ఆ స్దలాల్లో ఇళ్లు నిర్మించడానికి జగన్‌ సర్కార్‌ ప్లాన్‌ చేసింది. అమరావతిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. …

Read More »

వైఎస్ జగన్ దెబ్బకు గజగజ వణుకుతున్న టీడీపీ

ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా ఒక్కొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్తున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పథకాలు అమలవుతూ క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతుండటంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందని బుధవారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరుతుండటంతో చంద్రబాబుతో పాటు ఆయన మోచేతులు నాకే బృందానికి గుండెదడ పెరిగి పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకాలపై ప్రజల నుండి …

Read More »

ఏపీలో మరో భారీ పరిశ్రమ..10వేల ఉద్యోగాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌), విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌ సెజ్‌ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్‌ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 …

Read More »

విశాఖ పట్నం నడిబొడ్డున ఆంద్రజ్యోతి భూమిపై వైఎస్ జగన్ సంచలన నిర్ణయం

గత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంద్రజ్యోతి మీడియాకు విశాఖ పట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది పూర్తిగా అవసరం లేని కేటాయింపు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం అబిప్రాయపడింది.సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం ఏభై లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని ,దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని …

Read More »

ఏపీలో నిరుద్యోగుల తలరాత మారినట్టే..భారీ నోటిఫికేషన్

ఏపీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ఇదివరకు ప్రకటించినట్టుగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే పోస్టుల భర్తీకి అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు అదికారులు సిద్దమౌతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయితీని సచివాలయంగా మార్చి అక్కడ దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలా రాష్ట్రం మొత్తం దాదాపు 1.27 లక్షల మందికి ఉద్యోగాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat