Home / TELANGANA (page 10)

TELANGANA

ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం కావొద్దు.

నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ప్ర‌జ‌ల నాయ‌కుడు.. ఆయ‌న ఇంటి నిండా ఎప్పుడు చూసినా ప్ర‌జ‌లే ఉంటార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ప‌నులు చేసిపెట్టే ప్ర‌జా నాయ‌కుడిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం కాకుండా.. ఈ ప‌దేండ్ల బీఆర్ఎస్ …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కేపీ వివేకానందతోనే సాధ్యం

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి ఏకగ్రీవ మద్దతు తెలిపిన సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) సభ్యులు… సూరారంలోని కట్ట మైసమ్మ ఫంక్షన్ హాల్లో సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కోరుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. మన సంక్షేమం, …

Read More »

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూసుఫ్ గారి ఆధ్వర్యంలో అల్ హక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ వారి సంక్షేమం పాటుపడిన పార్టీ కేవలం …

Read More »

సండ్ర వెంకట వీరయ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

సత్తుపల్లి నియోజకవర్గ హెటిరో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హెటిరో అధినేత ఖమ్మం రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి గారు.వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో సాయిబాబా ఫంక్షన్ హాల్ యందు జరిగిన సత్తుపల్లి నియోజకవర్గ హెటిరో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న హెటిరో అధినేత ఖమ్మం రాజ్యసభ సభ్యులు అధినేత డా.బండి పార్థసారధి రెడ్డి గారు… తదనంతరం మాట్లాడుతూ …నియోజకవర్గంలో నిత్యం ప్రజా …

Read More »

గువ్వల బాలరాజుపై దాడి చేసింది ఎవరంటే..?

నిన శనివారం రాత్రి తనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులే నిన్న రాత్రి దాడి చేశారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  ఆరోపించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు.అనంతరం గువ్వల మీడియాతో మాట్లాడుతూ.. “అచ్చంపేటలో నాపై కాంగ్రెస్  పార్టీ నేతలే దాడులు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సహనం కోల్పోవద్దు. పగలు, ప్రతీకారాలు మన సంస్కృతి కాదు. కాంగ్రెస్ గుండాలే నాపై దాడులు చేశారు. నా …

Read More »

తండ్రి వెంకట వీరయ్య గారి తరపున తనయులు సండ్ర భార్గవ్,తేజ ప్రచారం

తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం జయలక్ష్మి పురం గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి గెలుపు కోసం వారి కుమారులు సండ్ర భార్గవ్,తేజ, గడపగడపకు వెళ్లి గ్రామస్తులను కలుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి మా నాన్న గారు సండ వెంకట వీరయ్య గార్ని గెలిపించాలి.. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ గారి ప్రభుత్వానికి ప్రతి ఒక్క దళిత కుటుంబం అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో  సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనలో శ్రీ బండి పార్థసారధి రెడ్డి గారు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామం నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి పనితీరుకు ఆకర్షితులై 12 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.వారిని బండి పార్థసారధి రెడ్డి గారు …

Read More »

కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ లో చేరికలు

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ జగద్గిరిగుట్ట డివిజన్ నాయకులు వేణు యాదవ్ ఆధ్వర్యంలో బిజెపికి చెందిన బాలు మరియు ఉమేష్ లతోపాటు 50 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ అభివృద్ధిని మరిచి ప్రజల మధ్య …

Read More »

ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలాలి

అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి సోమవారం దమ్మపేటలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కోరుతూ ఆదివారం దమ్మపేటలో నిర్వహించిన పార్టీ వాలంటీర్ల సమావేశంలో బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని, సభ విజయవంతానికి దిశా నిర్దేశం చేశారు. సభకు పెద్ద ఎత్తున హాజరై సీఎం సభను జయప్రదం చేయాలని నామ ఈ సందర్భంగా వాలంటీర్లను, నాయకులను కోరారు. మెచ్చా నాగేశ్వరరావు …

Read More »

బిసీ బంధు ద్వారా ఉప్పర (సగర) కులస్తుల అభ్యున్నతికి తోడ్పాటు

జగద్గిరిగుట్ట డివిజన్లో ఉప్పర (సగర) సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉప్పర (సగర) సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ 30 లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉప్పర సంఘం సభ్యుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం పని చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat