Home / TELANGANA (page 30)

TELANGANA

కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఉన్న ఐదు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు,అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బోజ్జా జోవో విడుదల చేశారు. దాదాపు అరవై మూడు మంది …

Read More »

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్సే…కేసీఆర్ కు తిరుగులేదు..పీకే సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య భీకర పోరు జరగనుంది..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పుల్ జోష్ ఉంది..బీఆర్ఎస్ లో టికెట్ దక్కని కీలక నేతలకు గాలం వేస్తూ…కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది..మరోవైపు బండి సంజయ్ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్ కు సవాలు విసిరిన బీజేపీ …

Read More »

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా..హ్యాట్రిక్‌ మాత్రం బీఆర్ఎస్‌దే..హరీశ్‌ రావు..!

తెలంగాణలో ఎన్నికల వార్ మొదలైపోయింది..ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఖరారు చేశారు. అయితే టికెట్ల జాబితా మాత్రమే ప్రకటించా..చివరి నిమిషంలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం 10 నుంచి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. …

Read More »

బీజేపీ సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు..ఇక తెలంగాణలో కమలం పార్టీకి కష్టమే..!

తెలంగాణలో కమలం పార్టీ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది…హైకమాండ్ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు విస్తుపోతున్నారు..బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీకి మాంచి ఊపు వచ్చిన విషయం వాస్తవం..దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది..అయితే హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ఓ దశలో బండి నాయకత్వంల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కాషాయ …

Read More »

మహిళా కాంగ్రెస్ నేతపై అత్యాచారం..టీ కాంగ్రెస్ సీనియర్ నేతకు నోటీసులు..!

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బెంగళూరు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఢిల్లీకి వెళ్లి..కాంగ్రెస్ పెద్దలను కలిపి…పనిలో పనిగా ఓ నాలుగురోజులు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు..అయితే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేతల కార్యకలాపాలకు బెంగళూరు వేదికగా మారింది. అయితే కొందరు కామాంధులైన కాంగ్రెస్ నాయకులు…మహిళా కాంగ్రెస్ నాయకులకు పార్టీలో పదవులు ఆశ చూపి, లేదా ప్రేమ పేరుతో వంచించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.గతంలో కొందరు మహిళా కాంగ్రెస్ నాయకులు , …

Read More »

కాంగ్రెస్ లో టికెట్ల రచ్చ…మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ షురూ అయింది…కర్నాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని టీ కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారు.అసలే కాంగ్రెస్ లో ఉన్న నాయకుల్లో అందరూ సీఎం అభ్యర్థులే..ఆలు లేదు చూలు లేదన్నట్లుగా అప్పుడే మేం సీఎం అవుతామంటే మేం సీఎం అవుతామంటూ దాదాపు 40 మంది నాయకుల వరకు సీఎం కుర్చీ కోసం తెగ స్కెచ్ లు వేస్తున్నారు. మరోవైపు …

Read More »

సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన వస్తుంది

“సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందన్నారు” “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఇవ్వాల కూకట్ పల్లి.. కే.పీ.హెచ్.బీ ఫేజ్ – 6 లోని నెక్సెస్ హైదారాబాద్ మాల్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో చిన్నారులకు జోగినిపల్లి సంతోష్ కుమార్ “సీడ్ గణేష్ ప్రతిమలను” అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేష్ పండగ అంటే చిన్నరులకు అమితమైన …

Read More »

ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలోని స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే .. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎప్పుడు ఏదోక వార్తతో నిత్యం మీడియాలో ఉంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన తాజా సంచలన వ్యాఖ్యలతో మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగవు.. వచ్చేడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరుగుతాయి. నాకు ముఖ్యమంత్రి …

Read More »

సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే నేపథ్యంలో మాజీ మంత్రి  డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డిని అనర్హుడిగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎమ్మెల్యే దేశ అత్యున్నత స్థానమైన సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. గతంలో కొత్తగూడెం …

Read More »

నీ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్‌లో చేరుతావా..షర్మిల నీకసలు బుద్ధి ఉందా..?

తప్పు చేశావు శివగామి…కొడుకు మీద ప్రేమతో, చెప్పుడు మాటలు విని.. గుడ్డిగా బాహుబలిని చంపించావు అంటూ బాహుబలి సినిమాలో నమ్మినబంటు కట్టప్ప శివగామికి క్లాస్ పీకిన సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది…సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లో కూడా తప్పు చేశావు..షర్మిల…మీ అన్నను జైలుకు పంపి..మీ తండ్రిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ లో చేరి తప్పు చేశావు అంటూ వైఎస్ఆర్ టీపీ సీనియర్ నేత, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat